ఎగువపల్లి (కొత్తగేరి)

ఎగువపల్లి (కొత్తగేరి), అనంతపురం జిల్లా, రామగిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ల మధ్యవుంది.. ఈ గ్రామం జిల్లా కేంద్రమైన అనంతపురం (వయా తగరకుంట) నుంచి 55 కి. మీ. దూరంలో ఉంది.ఈ ఊరిని 300 ఏళ్ళ కిందట చలిచీమల వారు నిర్మించారు. కాలక్రమంలో రూకలపల్లిగా, ఎగువపల్లి, (వెంకటమనహల్లి) గా మార్పు చెందింది.

ఎగువపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఎగువపల్లి is located in Andhra Pradesh
ఎగువపల్లి
ఎగువపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°20′02″N 77°23′50″E / 14.33394734274046°N 77.39732540636649°E / 14.33394734274046; 77.39732540636649
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం రామగిరి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ విషయాలు మార్చు

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు