ఎవడబ్బ సొమ్ము
ఎవడబ్బ సొమ్ము 1979లో విడుదలైన తెలుగు సినిమా. సురేంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై అలపర్తి సురేంద్రనాథ్, వాసిరెడ్డి నాగేశ్వరరావులు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, శ్రీప్రియ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]
ఎవడబ్బ సొమ్ము (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
---|---|
తారాగణం | కృష్ణ, శ్రీప్రియ |
సంగీతం | జె.వి.రాఘవులు |
భాష | తెలుగు |
తారాగణం మార్చు
- ఘట్టమనేని కృష్ణ
- శ్రీప్రియ
- కైకాల సత్యనారాయణ
- షావుకారు జానకి
- ఈశ్వరరావు
- కవిత
- త్యాగరాజు
- రాజనాల
- రావి కొండలరావు
- లక్ష్మీకాంత్
- ప్రసాద్ బాబు
- అర్జా జనార్థనరావు
- జగ్గు
- జయమోహన్
- సుభద్ర
- సుంకర లక్ష్మి
- కల్పనారాయ్
- శ్యామల
- చలపతిరావు
- రాళ్ళబడి కామేశ్వరరావు
- భీమేశ్వరరావు
- వీరభద్రరావు
- జయమాలిని
- జె.వి.రమణమూర్తి
సాంకేతిక వర్గం మార్చు
- దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
- స్టుడియో: సురేంద్ర ఆర్ట్ పిక్చర్స్
- నిర్మాత: అలపర్తి సురేంద్రనాథ్, వాసిరెడ్ది నాగేశ్వర రావు
- సంగీతం; జె.వి.రాఘవులు
- కళా దర్శకుడు: కొండపనేని రామలింగేశ్వరరావు
మూలాలు మార్చు
- ↑ "Evadabba Sommu (1979)". Indiancine.ma. Retrieved 2020-08-20.