కప్పగంతుల రంగకవి

కప్పగంతుల రంగకవి ప్రముఖ కవి. నాటక రచయిత. ఇతడు ప్రకాశం జిల్లా, ఒంగోలుమండలం, కరవది గ్రామంలో 1930లో జన్మించాడు[1]. ఇతడు అనేక కావ్యాలు, నాటకాలు, ఏకపాత్రలు రచించాడు. సామ్యయోగ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించాడు. పలు నాటకాలకు దర్శకత్వం వహించి ప్రదర్శించాడు.

రచనలుసవరించు

కావ్యాలుసవరించు

  1. దీక్ష
  2. విప్లవ జ్వాల[2]
  3. మధురస్మృతులు
  4. దిన చరిత్ర
  5. వంకర గీతలు
  6. మందాకిని
  7. తెలుగుబాల
  8. నాడు నేడు
  9. ఖండకావ్య సంపుటి

నాటకాలు/నాటికలు/ఏకప్రాత్రలుసవరించు

  1. అందరూ అందరే
  2. ఆకాశ దీపాలు
  3. లైలా మజ్నూ
  4. ఆధునిక లోకం
  5. అగచాట్లు
  6. అటో ఇటో
  7. అల్లూరి సీతారామరాజు
  8. వీరాభిమన్య
  9. తొమ్మిది ఏకపాత్రలు

నవలలుసవరించు

  1. త్యాగి
  2. శోభనపురాత్రి
  3. గతం నుండి వర్తమానానికి

కథాసంపుటిసవరించు

  1. కథాతోరణం

మూలాలుసవరించు