కిస్మత్‌పూర్

భారతదేశంలోని గ్రామం

కిస్మత్‌పూర్,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలానికి చెందిన గ్రామం.ఇది జనగణన పట్టణం.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన గండిపేట్ మండలంలోకి చేర్చారు.[1]

కిస్మత్‌పూర్,
—  రెవిన్యూ గ్రామం  —
 
 
కిస్మత్‌పూర్,
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°19′13″N 78°24′07″E / 17.3202127°N 78.4020322°E / 17.3202127; 78.4020322
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం రాజేంద్రనగర్
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 7,288
 - పురుషుల సంఖ్య 3,693
 - స్త్రీల సంఖ్య 3,595
 - గృహాల సంఖ్య 1,547
పిన్ కోడ్ 500030
ఎస్.టి.డి కోడ్

గ్రామ భౌగోళికం మార్చు

సముద్రమట్టానికి 556 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)[2]

గుణాంకాలు మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ పరిధిలోని జనాభా- మొత్తం 7,288 - పురుషుల సంఖ్య 3,693 - స్త్రీల సంఖ్య3,595 - గృహాల సంఖ్య 1,547

విద్యా సౌకర్యాలు మార్చు

న్యూ లిటిల్ స్కాలర్సు హైస్కూల్, మారికా హైస్కూల్, రాక్ హైస్కూల్, కె.ఎజి.బ్.వి.స్కూల్, కిస్మత్‌పూర్

రవాణా సౌకర్యాలు మార్చు

సిటీబస్సు సౌకర్యం కలదు. మేజర్ రైల్వే స్టేషన్ హైదరాబాదు 12 కి.మీ

మూలాలు మార్చు

  1. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-02. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  2. http://www.onefivenine.com/india/villages/Rangareddi/Rajendranagar/Kismatpur

వెలుపలి లంకెలు మార్చు