జాతీయ రహదారి 67 (భారతదేశం)
జాతీయ రహదారి 67 (ఆంగ్లం: National Highway 63) (పాత సంఖ్య: జాతీయ రహదారి 63) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది కర్ణాటక లోని రాంనగర్ వద్ద ప్రారంభమై తాడిపత్రి గుండా ప్రయాణించి ఆంధ్ర ప్రదేశ్లొని కృష్ణపట్నం రోడ్డును కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 63 నుండి 67 గా మార్చబడింది.[2]
జాతీయ రహదారి 67 | |
---|---|
![]() | |
మార్గ సమాచారం | |
పొడవు | 1,448 km (900 mi) |
Major junctions | |
పశ్చిమం end | రాంనగర్, కర్ణాటక |
దక్షిణం end | కృష్ణపట్నం రోడ్డు, ఆంధ్ర ప్రదేశ్ |
Location | |
Country | India |
States | కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు |
Primary destinations | రాంనగర్ - హుబ్బళ్లి - బళ్లారి - గుత్తి - తాడిపత్రి - ముద్దునూరు - మైదుకూరు - నెల్లూరు - కృష్ణపట్నం రోడ్డు |
రహదారి వ్యవస్థ | |
రాష్ట్రాల వారి పొడవు మార్చు
- ఆంధ్ర ప్రదేశ్ – 395.89 km (245.99 mi)[2]
దారి మార్చు
కూడళ్ళు మార్చు
- ఈ రహదారి అంకోలా వద్ద ఎన్.హెచ్.17తో కలుస్తుంది.
- ఈ రహదారి గుత్తి వద్ద ఎన్.హెచ్.7తో కలుస్తుంది.
- ఈ రహదారి హుబ్లీ వద్ద ఎన్.హెచ్.4తో కూడలి ఏర్పరుస్తుంది.
ఇవి కూడా చూడండి మార్చు
మూలాలు మార్చు
- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
- ↑ 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.