దటీజ్ పాండు
దటీజ్ పాండు 2005 లో విడుదలైన తెలుగు సినిమా.
దటీజ్ పాండు | |
---|---|
![]() సినిమా ప్రచార చిత్రం | |
దర్శకత్వం | దేవీ ప్రసాద్ |
రచన | దేవీప్రసాద్ |
నిర్మాత | ఎం. ఎల్. కుమార్ చౌదరి |
తారాగణం | జగపతి బాబు స్నేహ సాయాజీ షిండే మధు శర్మ వేణు మాధవ్ |
సంగీతం | మణిశర్మ |
విడుదల తేదీ | 4 నవంబర్ 2005 |
భాష | తెలుగు |
కథసవరించు
పాండు (జగపతి బాబు ) నలుగురికి సహాయపడే మనిషి. ఒక టీవీ వ్యాఖ్యాత అంజలి (స్నేహ) ని ప్రేమిస్తాడు. ఆమెను మూగగా ఆరాధిస్తుంటాడు. అదే సమయంలో హోం మంత్రి భగవాన్ (సాయాజీ షిండే) అంజలికి దగ్గరవ్వాలని చూస్తుంటాడు. అంజలి అతడిని హెచ్చరిస్తుంది. ఇది మనసులో పెట్టుకొన్న మంత్రి ఆమెను తప్పుడు కేసులలో ఇరికిస్తాడు. అప్పుడు ఆమెకు సహాయంగా ఎవ్వరూరారు. కానీ ఈ ఆపదనుండి అంజలిని పాండు బయటపడేసి ఆమె మనసును గెలుచుకుంటాడు.
నటవర్గంసవరించు
- జగపతి బాబు - పాండు
- స్నేహ - టీవీ జర్నలిస్ట్ అంజలి
- సాయాజీ షిండే - హోం మంత్రి భగవాన్
- వేణు మాధవ్
- మధు శర్మ
- ఎమ్మెస్ నారాయణ
- కొండవలస లక్ష్మణరావు
- బలిరెడ్డి పృధ్వీరాజ్
సాంకేతికవర్గంసవరించు
- రచన - దేవీ ప్రసాద్
- సంగీతం - మణిశర్మ
బయటి లంకెలుసవరించు
- చిత్ర ముహూర్త సన్నివేశాలు
- యూటూబ్ లో చిత్రం
- చిత్ర సన్నివేశాలు
- చిత్రంపై వీక్షకుల అభిప్రాయాలు
- సులేఖా.కాం లో పాండు పేజి
- చిత్ర పాటలు
- చిత్ర ఛాయాచిత్రాలు
- చిత్ర ప్రచార చిత్రాలు
- చిత్ర వీడియో గీతాలు
- దటీజ్ పాండు హాస్య సన్నివేశాలు
- చిత్రం లోని వెన్నెల్లో ఆడపిల్లలు పాట
- ఎమ్మెస్ నారాయణ, కొండవలస లక్ష్మణరావు ల హాస్య సన్నివేశం