నడికుడి–మాచెర్ల బ్రాంచ్ లైన్

నడికుడి–మాచెర్ల బ్రాంచ్ లైన్ అనెది భారతీయ రైల్వే లొని గుంటూరు డివిజన్ కి చెందిన ఒక రైల్వే లైన్. ఈ లైన్ నడికుడి–మాచెర్ల ని కలుపుతుంది. ఈ లైన్ నడికుడి వద్ద, పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గమును కలుస్తుంది.[1]

నడికుడి-మాచెర్ల శాఖా రైలు మార్గము
అవలోకనం
స్థితిపనిచేస్తున్నది
లొకేల్ఆంధ్ర ప్రదేశ్
చివరిస్థానంనడికుడి
మాచెర్ల
స్టేషన్లు3
ఆపరేషన్
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ మధ్య రైల్వే
సాంకేతికం
లైన్ పొడవు35.01 mi (56 km)
ట్రాకుల సంఖ్య1
ట్రాక్ గేజ్బ్రాడ్ గేజ్
నడికుడి-మాచెర్ల శాఖా రైలు మార్గము
కి.మీ.పగిడిపల్లి-నల్లపాడ్లు రైలు మార్గము నకు
0 నడికుడి
పగిడిపల్లి-నల్లపాడ్లు రైలు మార్గము నకు
0 గురజాల
0 రెంటచింతల
0 కంభంపాడు
మాచెర్ల

మూలాలు మార్చు

  1. "Operations scenario". South Central Railway. Archived from the original on 14 April 2015. Retrieved 18 January 2016.