నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి

నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. రామకృష్ణారెడ్డి అనపర్తి నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడుగా పనిచేశాడు. [1] నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి కుమారుడు. ఏబీఎన్ ఛానల్ సర్వేలో 175 మంది ఎమ్మెల్యేలలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మొదటి స్థానంలో నిలిచారు.

నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
నియోజకవర్గంఅనపర్తి
వ్యక్తిగత వివరాలు
రాజకీయ పార్టీతెలుగు దేశం పార్టీ
వృత్తిరాజకీయ నాయకుడు

తన నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి, వారితో నేరుగా మమేకం అవ్వడానికి మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేపట్టారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేపట్టిన కార్యక్రమం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు స్ఫూర్తినిచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు ‌ 2014 నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన నియోజకవర్గాన్ని 5 వేలకోట్లతో అభివృద్ధి చేశారు, 2018 నుంచి 2019 వరకు మరో 1.50 వేల కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు.నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలను అభివృద్ధి చేశారు.[ వివరణ అవసరం

]

  1. "FOURTEENTH ANDHRA PRADESH LEGISLATIVE ASSEMBLY Constituted on 20.05.2014". Legislative Assembly of Andhra Pradesh. Archived from the original on 6 July 2015. Retrieved 10 August 2021.