నవమోహిని
నవమోహిని బి.విఠలాచార్య స్వీయ దర్శకత్వంలో నిర్మించిన జానపద సినిమా. ఇది 1984, ఆగస్టు 11న విడుదలయ్యింది.[1] విఠల్ ప్రొడక్షన్స్ పతాకం కింద నిర్మించబడిన ఈ సినిమాకు పార్థసారథి సంగీతాన్నందించాడు. [2]
నవమోహిని (1984 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | బి.విఠలాచార్య |
తారాగణం | నరసింహ రాజు, రోహిణి |
సంగీతం | పార్థసారథి |
నేపథ్య గానం | పి.సుశీల, వి.రామకృష్ణ |
నిర్మాణ సంస్థ | విఠల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులుసవరించు
- నరసింహ రాజు
- రోహిణి
- వంకాయల సత్యనారాయణ
- కిశోర్
- శ్రీనివాస్
- కె.కె.శర్మ
- మదన్ మోహన్
- టెలిఫోన్ సత్యనారాయణ
- ఏచూరి
- గరగ
- మోదుకూరి సత్యం
- పొట్టి వీరయ్య
- సురేన్ బాబు
- కల్పనా రాయ్
సాంకేతికవర్గంసవరించు
- నిర్మాత, దర్శకుడు: బి.విఠలాచార్య
- సంగీతం: పార్థసారథి
మూలాలుసవరించు
- ↑ web master. "Navamohini (B. Vittalacharya) 1984". ఇండియన్ సినిమా. Retrieved 20 September 2022.
- ↑ "Navamohini (1984)". Indiancine.ma. Retrieved 2023-04-29.