నేటి సిద్ధార్థ
నేటి సిద్ధార్థ 1990 లో క్రాంతి కుమార్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం.[1] ఇందులో కృష్ణంరాజు, అక్కినేని నాగార్జున, ఆయేషా జుల్కా, శోభన ముఖ్యపాత్రలు పోషించారు.
నేటి సిద్ధార్థ | |
---|---|
దర్శకత్వం | క్రాంతి కుమార్ |
నిర్మాత | క్రాంతి కుమార్ |
రచన | సత్యానంద్ (మాటలు) |
నటులు | కృష్ణంరాజు అక్కినేని నాగార్జున శోభన ఆయేషా జుల్కా |
సంగీతం | లక్ష్మీకాంత్-ప్యారేలాల్ |
ఛాయాగ్రహణం | పి. ఎస్. ప్రకాష్ |
కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | క్రాంతి చిత్ర |
విడుదల | 15 జూన్ 1990 |
నిడివి | 142 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తారాగణంసవరించు
పాటలుసవరించు
ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత ద్వయం లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత దర్శకత్వం వహించారు.
- ఓసి మనసా నీకు తెలుసా (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి)
మూలాలుసవరించు
- ↑ "నేటి సిద్ధార్ధ". bharat-movies.com. Retrieved 22 December 2017.