పద్మశ్రీ పిక్చర్స్

పద్మశ్రీ పిక్చర్స్ సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి ప్రసిద్ధ దర్శకులు పి.పుల్లయ్య.[1] అతను తన కుమార్తె పేరు మీద ఉన్న పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్‌పై అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించి, దర్శకత్వం వహించాడు. యన సతీమణి తెలుగు సినీనటి పి.శాంతకుమారి.

పద్మశ్రీ పిక్చర్స్ మొదటి చిత్రం పోస్టర్.

అతను ఈ బ్యానర్ మీద కొన్ని హిట్ సినిమాలను తెరక్కించారు. దీంతో ఆయనను పద్మశ్రీ పుల్లయ్య అని పరిశ్రమలో చాలా మంది పిలిచేవారు.  దీంతో, ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వకపోయినా దర్శకుడు పుల్లయ్యగారు ఆ అవార్డు పొందారని నటుడు గుమ్మడి చమత్కరించేవారు. [2]

నిర్మించిన సినిమాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2025-06-10.
  2. "ప్రభుత్వం ఇవ్వకపోయినా 'పద్మశ్రీ' పొందిన దర్శకుడు". indiaherald.com. Retrieved 2025-06-10.

బయటి లింకులు

మార్చు