పద్మశ్రీ పిక్చర్స్
పద్మశ్రీ పిక్చర్స్ సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి ప్రసిద్ధ దర్శకులు పి.పుల్లయ్య.

నిర్మించిన సినిమాలు
మార్చు- అందరూ బాగుండాలి (1976)
- ప్రజా నాయకుడు (1972)
- కొడుకు కోడలు (1972)
- అల్లుడే మేనల్లుడు (1970)
- ప్రాణమిత్రులు (1967)
- ప్రేమించి చూడు (1965)
- మురళీకృష్ణ (1964)
- సిరిసంపదలు (1962)
- శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960)
- జగన్నాటకం (1960)
బయటి లింకులు
మార్చుఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |