శాంతి సందేశం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''శాంతి సందేశం''' పద్మాలయా టెలీ ఫిల్మ్స్ బ్యానర్‌పై శాఖమూరి మల్లికార్జునరావు నిర్మించిన తెలుగు సినిమా. ఇది 2004, జూలై 9వ తేదీన విడుదలయ్యింది.<ref name="indiancine.ma">{{cite web |last1=వెబ్ మాస్టర్ |title=...'
(తేడా లేదు)

15:24, 20 నవంబరు 2021 నాటి కూర్పు

శాంతి సందేశం పద్మాలయా టెలీ ఫిల్మ్స్ బ్యానర్‌పై శాఖమూరి మల్లికార్జునరావు నిర్మించిన తెలుగు సినిమా. ఇది 2004, జూలై 9వ తేదీన విడుదలయ్యింది.[1] దీనిలో కృష్ణ, రవళి, సుమన్, వినోద్ కుమార్, రంగనాథ్ మొదలైనవారు నటించారు.

నటీనటులు

సాంకేతికవర్గం

మూలాలు

  1. వెబ్ మాస్టర్. "Shanthi Sandesam". indiancine.ma. Retrieved 21 November 2021.