శాంతి సందేశం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
(తేడా లేదు)
|
15:24, 20 నవంబరు 2021 నాటి కూర్పు
శాంతి సందేశం పద్మాలయా టెలీ ఫిల్మ్స్ బ్యానర్పై శాఖమూరి మల్లికార్జునరావు నిర్మించిన తెలుగు సినిమా. ఇది 2004, జూలై 9వ తేదీన విడుదలయ్యింది.[1] దీనిలో కృష్ణ, రవళి, సుమన్, వినోద్ కుమార్, రంగనాథ్ మొదలైనవారు నటించారు.
నటీనటులు
- కృష్ణ
- సుమన్
- వినోద్ కుమార్
- రంగనాథ్
- శరత్ బాబు
- జి.వి. నారాయణరావు
- హరిప్రసాద్
- ప్రసాద్ బాబు
- మహర్షి
- నరసింహ రాజు
- వినోద్
- జె.వి.రమణమూర్తి
- జయప్రకాశ్ రెడ్డి
- ఎ. వి. ఎస్
- రఘునాథ రెడ్డి
- వల్లం నరసింహారావు
- గోవిందరావు
- బాలాజి
- త్రిపురనేని చిట్టిబాబు
- రవళి
- సుధ
- జయలలిత
- అభినయశ్రీ
- రజిత
- రాగిణి
- శృతి మంజుల
- విమలశ్రీ
సాంకేతికవర్గం
- దర్శకత్వం: పి.చంద్రశేఖర రెడ్డి
- నిర్మాత: శాఖమూరి మల్లికార్జునరావు
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
మూలాలు
- ↑ వెబ్ మాస్టర్. "Shanthi Sandesam". indiancine.ma. Retrieved 21 November 2021.