మర్రిపాలెం (నాగాయలంక)

(మర్రిపాలెం(నాగాయలంక) నుండి దారిమార్పు చెందింది)

మర్రిపాలెం కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన గ్రామం.

మర్రిపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం నాగాయలంక
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521120
ఎస్.టి.డి కోడ్ 08648

గ్రామ భౌగోళికం మార్చు

సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు [1]

సమీప గ్రామాలు మార్చు

రేపల్లె, మచిలీపట్నం, పొన్నూరు, పెడన

సమీప మండలాలు మార్చు

అవనిగడ్డ, మోపిదేవి, రేపల్లె, కోడూరు

రవాణా సౌకర్యాలు మార్చు

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 71 కి.మీ

విద్యా సౌకర్యాలు మార్చు

ప్రగతి విద్యానికేతన్, గణపేశ్వరం మారుతి విద్యానికేతన్, నాగాయలంక

మౌలిక వసతులు మార్చు

ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల.

సాగు/త్రాగునీటి సౌకర్యం మార్చు

గ్రామ పంచాయతీ మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో నల్లగొండ చంద్రశేఖరరావు, సర్పంచిగా ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

  • శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం.
  • శ్రీ నగరాజస్వామి ఆలయం.
  • నాగాయలంక మండల పరిధిలోని నంగేగడ్డ, మర్రిపాలెం గ్రామాల మధ్య శివనాగరాజస్వామివారి కల్యాణోత్సవం, 2016,మే-16వ తేదీ సోమవారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, విచ్చేసిన ఐదువేలమందికి పైగా భక్తులకు అన్నదానం నిర్వహించెదరు.

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు మార్చు

కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నిర్మల్ పురస్కారానికి, ఈ గ్రామం ఎంపికై, అధికారుల తుది పరిశీలనలో ఉన్నట్లు, నిర్మల్ పురస్కార్ నోడల్ అధికారులు చెప్పారు. 2013లో నిర్మల్ పురస్కారానికి జిల్లాలో 56 గ్రామాలను పరిశీలించి, 3 గ్రామాలను ఎంపిక చేయగా, ఆ మూడు గ్రామాలలో, ఈ గ్రామం ఒకటి. [

మూలాలు మార్చు

  1. "onefivenine.com/india/villages/Krishna/Nagayalanka/Marripalem". Retrieved 27 June 2016.

వెలుపలి లింకులు మార్చు