మీర్ అమీర్ అలీఖాన్
మీర్ అమీర్ అలీఖాన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 జనవరి 25న తెలంగాణ శాసనసమండలికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1][2]
మీర్ అమీర్ అలీఖాన్ | |||
పదవీ కాలం 2024 జనవరి 27 – 2030 జనవరి 26 | |||
నియోజకవర్గం | గవర్నర్ కోటా | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1970 హైదరాబాద్ , తెలంగాణ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | జావెద్ అలీఖాన్ | ||
నివాసం | హైదరాబాద్ |
మీర్ అమీర్ అలీఖాన్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావెద్ అలీఖాన్ కుమారుడు.[3]
మీర్ అమీర్ అలీఖాన్ ను గవర్నర్ తమిళ సై గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించగా ఆ నియామకాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేయగా ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని 2024 జనవరి 30న ఉత్తర్వులు ఇచ్చింది.[4]
మూలాలు మార్చు
- ↑ Eenadu (25 January 2024). "గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల ఎంపిక.. తమిళిసై ఆమోదం". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
- ↑ Prabha News (25 January 2024). "గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదందరామ్, మీర్ అమీర్ అలీ ఖాన్…". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
- ↑ Andhrajyothy (25 January 2024). "TS Politics: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ.. చర్చనీయాంశమైన తమిళిసై..!!". Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
- ↑ Eenadu (30 January 2024). "గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్". Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.