రాజీవ్ గాంధీ జాతీయ ఉద్యానవనం (రామేశ్వరం)

రాజీవ్ గాంధీ జాతీయ ఉద్యానవనం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లా, రామేశ్వరములో ఉన్న ఒక జాతీయ ఉద్యానవనము. [1] దీని వైశాల్యం సుమారు 2.4 చదరపు కిలోమీటర్లు. [2] ఇది పెన్నా నది ఉత్తర ఒడ్డున ఉంది.

రాజీవ్ గాంధీ జాతీయ ఉద్యానవనం (రామేశ్వరం)
IUCN category II (national park)
Map showing the location of రాజీవ్ గాంధీ జాతీయ ఉద్యానవనం (రామేశ్వరం)
Map showing the location of రాజీవ్ గాంధీ జాతీయ ఉద్యానవనం (రామేశ్వరం)
సమీప నగరంకడప
విస్తీర్ణం2.4 km2 (0.93 sq mi)
స్థాపితం2005

చరిత్ర మార్చు

ఈ ప్రాంతం మొదట 2005 నవంబరు 19 న "రామేశ్వరం నేషనల్ పార్క్" గా గుర్తించబడింది, 26 డిసెంబర్ 2005 న పేరును "రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్" గా మార్చారు. 2017 మే 15 న పార్కు చుట్టూ 500 మీటర్ల ఎకో జోన్ గుర్తించబడింది.

మూలాలు మార్చు

  1. "A.P.Forest Department". forests.ap.gov.in. Retrieved 2023-05-11.
  2. "National Parks". www.wiienvis.nic.in. Retrieved 2023-05-11.