రాజీవ్ గాంధీ జాతీయ ఉద్యానవనం (రామేశ్వరం)
రాజీవ్ గాంధీ జాతీయ ఉద్యానవనం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లా, రామేశ్వరములో ఉన్న ఒక జాతీయ ఉద్యానవనము. [1] దీని వైశాల్యం సుమారు 2.4 చదరపు కిలోమీటర్లు. [2] ఇది పెన్నా నది ఉత్తర ఒడ్డున ఉంది.
రాజీవ్ గాంధీ జాతీయ ఉద్యానవనం (రామేశ్వరం) | |
---|---|
IUCN category II (national park) | |
సమీప నగరం | కడప |
విస్తీర్ణం | 2.4 km2 (0.93 sq mi) |
స్థాపితం | 2005 |
చరిత్ర మార్చు
ఈ ప్రాంతం మొదట 2005 నవంబరు 19 న "రామేశ్వరం నేషనల్ పార్క్" గా గుర్తించబడింది, 26 డిసెంబర్ 2005 న పేరును "రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్" గా మార్చారు. 2017 మే 15 న పార్కు చుట్టూ 500 మీటర్ల ఎకో జోన్ గుర్తించబడింది.
మూలాలు మార్చు
- ↑ "A.P.Forest Department". forests.ap.gov.in. Retrieved 2023-05-11.
- ↑ "National Parks". www.wiienvis.nic.in. Retrieved 2023-05-11.