శంకర్ మఠం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నల్లకుంట సమీపంలోని ఒక ప్రాంతం.

శంకర్ మఠం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నల్లకుంట సమీపంలోని ఒక ప్రాంతం.[1][2]

శంకర్ మఠం
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 044
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఅంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

సమీప ప్రాంతాలు మార్చు

ఇక్కడికి సమీపంలో బాయమ్మగల్లి, న్యూ నల్లుకుంట, శివం రోడ్, విద్యానగర్, ఆర్టీసి క్రాస్ రోడ్, బాగ్ లింగంపల్లి మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

శృంగేరి శారద పీఠం మార్చు

ఇక్కడ శంకర దేవాలయం ఉండడంవల్ల ఈ ప్రాంతానికి శంకర్ మఠం అనే పేరు వచ్చింది. హైదరాబాదులోని శృంగేరి మఠాలలో శాఖలలో ఈ మఠం పురాతనమైనది.[3]

రవాణా మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో శంకర్ మఠం మీదుగా నగరంలోని సికింద్రాబాదు, ఉప్పల్, ఇసిఐఎల్, నాంపల్లి మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4] ఇక్కడికి సమీపంలో విద్యానగర్ రైల్వే స్టేషను ఉంది.

మూలాలు మార్చు

  1. "Nallakunta Locality". www.onefivenine.com. Retrieved 2021-01-28.
  2. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 2021-01-28.
  3. "Nallakunta". Sri Sringeri Sharada Peetham. Retrieved 2021-01-28.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-28.
"https://te.wikipedia.org/w/index.php?title=శంకర్_మఠం&oldid=4149821" నుండి వెలికితీశారు