శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
(శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (Sri Venkateswara University) చిత్తూరు జిల్లా తిరుపతి లోగల విశ్వవిద్యాలయం.
దీనిని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయంతో 1954లో ప్రారంభించారు. మొదటగా రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, తత్వ శాస్త్రం మొదలైన ఆరు విభాగాలతో ప్రారంభమై ఇప్పుడు దేశంలోని విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా వెలుగొందుతోంది.
1,000 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో తిరుమల వెంకటేశ్వరుని పాదాలచెంత అందమైన భవనాలతో రమణీయంగా ఉంటుంది. మొదట్లో ఇక్కడి భవనాలను ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూపొందించడం విశేషం.
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితాసవరించు
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు |
---|
శాఖలుసవరించు
తెలుగు శాఖసవరించు
తెలుగు శాఖ విద్యార్థుల సిద్ధాంతగ్రంథాలు శోధగంగలో అందుబాటులో ఉన్నాయి.[1]
ఇక్కడ విద్యనభ్యసించిన ప్రముఖులుసవరించు
- కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె - పండితుడు, సంస్కృతాంధ్ర కవి
- బండి నారాయణస్వామి - బండి నారాయణస్వామి అనంతపురం జిల్లాకు చెందిన కథారచయిత, నవలాకారుడు. 'స్వామి' పేరుతో పేరొందాడు..
- పొంగూరు నారాయణ - నారాయణ విద్యా సంస్థల యజమాని, తెలుగుదేశం పార్టీ నాయకుడు
- వెంకయ్య నాయుడు - బిజెపి నాయకుడు, కేంద్ర మంత్రి
- నారా చంద్రబాబు నాయుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
- సాకం నాగరాజ - తెలుగు కవి, తెలుగు భాషోద్యమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు భాషోద్యమానికి పాటు పడుతున్న వ్యక్తి.
ఇవి కూడా చూడండిసవరించు
బయటి లింకులుసవరించు
వికీమీడియా కామన్స్లో
కి సంబంధించిన మీడియా ఉంది.
మూలాలుసవరించు
- ↑ "శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తెలుగు అధ్యయన శాఖ సిద్ధాంత గ్రంథాలు". Retrieved 2018-12-18.