సముద్రం (సినిమా)

సినిమా

సముద్రం కృష్ణవంశీ దర్శకత్వంలో 1999 లో విడుదలైన సినిమా.[1] జగపతి బాబు, సాక్షి శివానంద్, తనికెళ్ళ భరణి, రవితేజ, శ్రీహరి, శివాజీ రాజా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన తనికెళ్ళ భరణిగా ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు లభించింది.

సముద్రం
(1999 తెలుగు సినిమా)
Samudram 1999 poster.jpg
దర్శకత్వం కృష్ణవంశీ
తారాగణం జగపతి బాబు,
సాక్షి శివానంద్
సంగీతం శశి ప్రీతమ్
నిర్మాణ సంస్థ బాలాజీ ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

పురస్కారాలుసవరించు

మూలాలుసవరించు

  1. "ఐడిల్ బ్రెయిన్ లో సముద్రం సినిమా సమీక్ష". idlebrain.com. Retrieved 2 September 2016.