అప్పుచేసి పప్పుకూడు (2008 సినిమా)

అప్పుచేసి పప్పుకూడు 2008లో విడుదలైన తెలుగు సినిమా. విశాఖ టాకీస్ పతాకంపై నట్టి కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, మధుమిత, గిరిబాబు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.

అప్పుచేసి పప్పుకూడు
(2008 తెలుగు సినిమా)
Appu ceasi pappu kuudu2008.jpg
దర్శకత్వం రేలంగి నరసింహారావు
నిర్మాణం నట్టి కుమార్
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
మధుమిత,
గిరిబాబు,
తనికెళ్ళ భరణి,
చలపతిరావు,
కల్పన,
శ్రీలక్ష్మి,
వై.విజయ,
ధర్మవరపు సుబ్రహ్మణ్యం
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
కూర్పు బి.కృష్ణంరాజు
విడుదల తేదీ 4 జూలై 2008
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మధ్యతరగతి కుటుంబాలు మోసపూరితమైన వ్యక్తుల చేతుల్లో ఎలా మోసపోతున్నాయో ఈ చిత్రం వివరిస్తుంది.

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

మూలాలుసవరించు

బాహ్య లంకెలుసవరించు