ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం

(ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం(ఆంగ్లం: Andhra Pradesh Writers Assosiation), నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత రాష్ట్ర రచయితలను ఒకే వేదిక పైకి తీసుకువస్తూ రాష్ట్ర రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ సెప్టెంబరు 13, 2015న ఏర్పాటు అయ్యింది. మొదటి కార్యవర్గం కుడా ఎన్నికయింది.[1] [2]

ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం
ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం లోగో
ఆశయంతెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ
స్థాపనసెప్టెంబరు 13, 2015
ప్రధాన
కార్యాలయాలు
విజయవాడ
సేవాఆంధ్రప్రదేశ్
సేవలుసాహితీ కార్యక్రమాలు
అధికారిక భాషతెలుగు
అధ్యక్ష్యుడుసోమేపల్లి వెంకట సుబ్బయ్య
ప్రధాన కార్యదర్శిచలపాక ప్రకాష్
గౌరవ అధ్యక్షులుబి హనుమారెడ్డి
ముఖ్యమైన వ్యక్తులుఅడిగోపుల వెంకటరత్నం ఎస్.ఆర్.భల్లం సి ఎన్ చంద్రశేఖర్

కార్యవర్గం మార్చు

ప్రచురణలు మార్చు

  • రచయితలు..ప్రచురణకర్తలు విధిగా పాటించవలసిన ప్రాథమిక కర్తవ్యాలు - 2018[4]

ఇది ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న పుస్తకాల విషయంలో రచయితలు పాటించాల్సిన విధి విధానాల గూర్చి చలపాక ప్రకాష్ చేసిన సంకలనం.

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు