ఒరేయ్ పండు

2005లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం

ఒరేయ్ పండు 2005, ఫిబ్రవరి 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సచిన్, సదాలి సిన్హా, రాజీవ్ కనకాల, భానుప్రియ, తెలంగాణ శకుంతల, సాయాజీ షిండే ముఖ్యపాత్రలలో నటించగా, అనంద్ రాజ్ అనంద్ సంగీతం అందించారు.[1][2]

ఒరేయ్ పండు
ఒరేయ్ పండు సినిమా పోస్టర్
దర్శకత్వంఎస్. వి. కృష్ణారెడ్డి
రచనసత్యానంద్ (కథ)
చింతపల్లి రమణ (మాటలు)
నిర్మాతగిరిష్ కుమార్ సంఘీ
తారాగణంసచిన్, సదాలి సిన్హా, రాజీవ్ కనకాల, భానుప్రియ, తెలంగాణ శకుంతల, సాయాజీ షిండే
ఛాయాగ్రహణంఅజయ్ విన్సెంట్
సంగీతంఅనంద్ రాజ్ అనంద్
నిర్మాణ
సంస్థ
గిరీష్ పిక్చర్స్
విడుదల తేదీ
2005, ఫిబ్రవరి 11
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

మూలాలు సవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "ఒరేయ్ పండు". telugu.filmibeat.com. Retrieved 1 June 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Orey Pandu". www.idlebrain.com. Retrieved 1 June 2018.