జాతీయ రహదారి 42 (భారతదేశం)
(జాతీయ రహదారి 205 నుండి దారిమార్పు చెందింది)
జాతీయ రహదారి 42 (పాత పేరు జాతీయ రహదారి 205, 209) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని జోలదరాసి పట్టణాన్ని తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి పట్టణాన్ని కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 205, 209 నుండి 42 గా మార్చబడింది.[2]
జాతీయ రహదారి 42 | |
---|---|
Major junctions | |
ఉత్తరం end | జోలదరాసి, కర్ణాటక |
దక్షిణం end | కృష్ణగిరి , తమిళనాడు |
Location | |
Country | India |
States | కర్ణాటక - ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు |
Primary destinations | జోలదరాసి - ఉరవకొండ - అనంతపురం - మదనపల్లె - పలమనేరు - కుప్పం - కృష్ణగిరి |
రహదారి వ్యవస్థ | |
రాష్ట్రాల వారి పొడవు మార్చు
- ఆంధ్ర ప్రదేశ్ – 381.95 km (237.33 mi)[2]
కూడళ్ళు మార్చు
- ఈ రహదారి జోలదరాసి వద్ద ఎన్. హెచ్.67 వద్ద ప్రారంభమయ్యి
- ఈ రహదారి క్రిష్ణగిరి వద్ద ఎన్.హెచ్.44 తో కలుస్తుంది.
- ఈ రహదారి అనంతపురం వద్ద ఎన్.హెచ్.44 తో కలుస్తుంది.
- ఈ రహదారి మదనపల్లె వద్ద ఎన్. హెచ్.340 తో కూడా కలుస్తుంది.
- ఈ రహదారి మదనపల్లె వద్ద ఎన్. హెచ్.71 తో కూడా కలుస్తుంది.
ఇవి కూడా చూడండి మార్చు
మూలాలు మార్చు
- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
- ↑ 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.