నవతెలంగాణ
నవతెలంగాణ ఇది తెలుగు దినపత్రిక. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత తెలుగు దినపత్రిక అయినా ప్రజాశక్తి నుంచి నవతెలంగాణగా పేరు మార్చబడినది. తెలంగాణలోని అన్ని జిల్లాలో ఈ పత్రిక ప్రచురణలు పంపిణి చేస్తుంది. ఈ పత్రిక హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా తన సేవలను కొనసాగిస్తుంది. ఈ పత్రిక ప్రముఖకి జర్నలిస్టు వీరయ్య సంపాదకీయులు.[1]
నవతెలంగాణ | |
---|---|
రకము | దినపత్రిక |
ఫార్మాటు | బ్రాడ్ షీట్ |
యాజమాన్యం: | {{{owners}}} |
సంపాదకులు: | ఎస్ వీరయ్య |
స్థాపన | మార్చి 21, 2015 |
భాష | తెలుగు |
ప్రధాన కేంద్రము | హైదరాబాద్, తెలంగాణ |
| |
వెబ్సైటు: http://www.navatelangana.com/ |
చరిత్రసవరించు
ఈ పత్రిక మార్చి 21, 2015 న నవ తెలంగాణగా ఆవిర్భవించింది. ఇది ప్రజల విరాళాలతో నడుస్తుంది. ఈ పత్రిక తెలంగాణ అవిభాజ్య జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ , ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచురితమవుతాయి. a