నాదెండ్ల మండలం
ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా లోని మండలం
నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లాలోని మండలం. మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు, 5 రెవెన్యూయేతర గ్రామాలూ ఉన్నాయి. నాదెండ్ల ఈ మండలానికి కేంద్రం. మండలానికి తూర్పున యడ్లపాడు, ఉత్తరాన ఫిరంగిపురం, పశ్చిమాన నరసరావుపేట, దక్షిణాన చిలకలూరిపేట మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.OSM గతిశీల పటం
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 16°10′34″N 80°11′10″E / 16.176°N 80.186°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు జిల్లా |
మండల కేంద్రం | నాదెండ్ల |
విస్తీర్ణం | |
• మొత్తం | 167 km2 (64 sq mi) |
జనాభా వివరాలు (2011)[3] | |
• మొత్తం | 68,978 |
• సాంద్రత | 410/km2 (1,100/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 972 |
జనాభా గణాంకాలు సవరించు
2001-2011 దశాబ్దిలో మండల జనాభా 61,906 నుండి 11.42% పెరిగి, 68,978 కి చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా 9.47% పెరిగింది. [4]
మండలం లోని గ్రామాలు సవరించు
రెవిన్యూ గ్రామాలు సవరించు
రెవిన్యూయేతర గ్రామాలు సవరించు
మండలం లోని ప్రముఖులు సవరించు
ప్రధాన వ్యాసం: అన్నాప్రగడ కామేశ్వరరావు
అన్నాప్రగడ మండలం లోని కనుపర్రు గ్రామంలో 1902 అక్టోబరు 21న రోశయ్య, లక్ష్మీదేవి దంపతులకు మూడో సంతానంగా జన్మించాడు. స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు. గుంటూరు పన్నుల సహాయ నిరాకరణోద్యమంలోనూ, ఉప్పు సత్యాగ్రహంలోనూ, క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు.చిన్నతనంలోనే బ్రిటీష్ సైన్యంలోచేరాడు.అతని జీవితంలో 18 ఏళ్ల అజ్ఞాతవాసం గడిపాడు.
మూలాలు సవరించు
- ↑ Error: Unable to display the reference properly. See the documentation for details.
- ↑ Error: Unable to display the reference properly. See the documentation for details.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.