మెట్టుపాలయం రైల్వే స్టేషను

మెట్టుపాలయం రైల్వే స్టేషను , తమిళనాడు లోని కోయంబత్తూరు జిల్లా శివారులో ఉన్న ఒక రైలు స్టేషను. దీని రైల్వే కోడ్ MTP. ఇది కోయంబత్తూరు జిల్లాలో ఉన్న ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఒకటి. [1] నీలగిరి పర్వత రైల్వే ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఈ స్టేషనును భారతీయ రైల్వే యొక్క దక్షిణ రైల్వే జోన్ సేలం నిర్వహిస్తుంది.

మెట్టుపాలయం
Mettupalayam
భారతీయ రైల్వే స్టేషను
మెట్టుపాలయం స్టేషన్లో ఊటీ ప్యాసింజర్ (బొమ్మ రైలు)
సాధారణ సమాచారం
ప్రదేశంమెట్టుపాలయం కోయంబత్తూరు జిల్లా, తమిళనాడు, భారతదేశం
తమిళనాడు, భారతదేశం
అక్షాంశరేఖాంశాలు11°17′56″N 76°56′08″E / 11.2989°N 76.9355°E / 11.2989; 76.9355
యాజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుకోయంబత్తూరు-మెట్టుపాలయం రైలు మార్గం
నీలగిరి పర్వత రైల్వే
నిర్మాణం
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్MTP
జోన్(లు)దక్షిణ రైల్వే జోన్
చరిత్ర
విద్యుద్దీకరించబడిందిఅవును


రైళ్లు ప్రారంభాలు

మార్చు

ఈ క్రింది రైళ్ళు ఈ స్టేషన్ వద్ద ఆగుతాయి:[2]

రైలు నం ట్రైన్ పేరు గమ్యం వర్గం ఫ్రీక్వెన్సీ
12672 నీలగిరి ఎక్స్‌ప్రెస్ చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు
56145 కోయంబత్తూరు ప్యాసింజర్ కోయంబత్తూరు ప్యాసింజర్ ప్రతిరోజు
56147 కోయంబత్తూరు ప్యాసింజర్ కోయంబత్తూరు ప్యాసింజర్ ప్రతిరోజు
56149 కోయంబత్తూరు ప్యాసింజర్ కోయంబత్తూరు ప్యాసింజర్ ప్రతిరోజు
56151 కోయంబత్తూరు ప్యాసింజర్ కోయంబత్తూరు ప్యాసింజర్ ప్రతిరోజు
56136 ఊటీ ప్యాసింజర్[2] ఊటీ టాయ్ రైలు ప్రతిరోజు

ఇవి కూడా చూడండి

మార్చు
 
ఊటీ టాయ్ రైలు

మూలాలు

మార్చు
  1. Palaniappan, V.S. (15 March 2012). "Associations demand extra coaches in Coimbatore – Mettupalayam train". The Hindu.
  2. 2.0 2.1 "Departures from MTP/Mettupalayam". IndiaRailInfo.com. Archived from the original on 2018-06-12. Retrieved 2019-01-10.