రాంచీ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, జార్ఖండ్ రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
రాంచీ లోక్సభ నియోజకవర్గం
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చు
- 1952: అబ్దుల్ ఇబ్రహీం, భారత జాతీయ కాంగ్రెస్
- 1957: మినూ మసాని (మినోచెర్ రుస్తోమ్ మసాని), స్వతంత్ర
- 1962: పికె ఘోష్, భారత జాతీయ కాంగ్రెస్
- 1967: పికె ఘోష్, భారత జాతీయ కాంగ్రెస్
- 1971: పికె ఘోష్, భారత జాతీయ కాంగ్రెస్
- 1977: రవీంద్ర వర్మ, భారతీయ లోక్ దళ్
- 1980: శివప్రసాద్ సాహు, భారత జాతీయ కాంగ్రెస్
- 1984: శివప్రసాద్ సాహు, భారత జాతీయ కాంగ్రెస్
- 1989: సుబోధ్ కాంత్ సహాయ్, జనతాదళ్
- 1991: రామ్ తహల్ చౌదరి, భారతీయ జనతా పార్టీ
- 1996: రామ్ తహల్ చౌదరి, భారతీయ జనతా పార్టీ
- 1998: రామ్ తహల్ చౌదరి, భారతీయ జనతా పార్టీ
- 1999: రామ్ తహల్ చౌదరి, భారతీయ జనతా పార్టీ
- 2004: సుబోధ్ కాంత్ సహాయ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- 2009: సుబోధ్ కాంత్ సహాయ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- 2014: రామ్ తహల్ చౌదరి, భారతీయ జనతా పార్టీ
- 2019: సంజయ్ సేథ్, భారతీయ జనతా పార్టీ[1]
2019 లోక్సభ ఎన్నికల ఫలితాలు
మార్చు
వెలుపలి లంకెలు
మార్చు