వెలుగునీడలు (1999 సినిమా)

1999 లో విడుదలైన తెలుగు సినిమా

వెలుగు నీడలు 1999 ఫిబ్రవరి 20న విడుదలైన తెలుగు సినిమా. శబ్దాలయ థియేటర్స్ బ్యానర్ కింద టి.సుబ్బిరామిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు మౌర్య దర్శకత్వం వహించాడు. ఎం.ఎస్.రెడ్డి, వెంకట్, జయప్రద, ప్రధాన తారాగణంగా విడుదలైన ఈ సినిమాకు ఎం.ఎం.శ్రీలేఖ సంగీతాన్నందించింది.[1] ఇది గుజరాతీ చిత్రం ఆధారంగా రూపొందించబడింది.

వెలుగు నీడలు
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం మౌర్య
తారాగణం వెంకట్,
మీనా
నిర్మాణ సంస్థ శబ్దాలయా ధియెటర్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • సంభాషణలు: గణేష్ పాత్రో
  • సాహిత్యం: మల్లెమల
  • సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖా
  • నిర్మాత: ఎంఎస్ రెడ్డి
  • పర్యవేక్షక డైరెక్టర్: పి.చంద్రశేఖరరెడ్డి
  • దర్శకుడు: మౌర్య
  • బ్యానర్: కౌముడి పిక్చర్స్

మూలాలు మార్చు

  1. "Velugu Needalu (1999)". Indiancine.ma. Retrieved 2020-10-14.

బాహ్య లంకెలు మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వెలుగునీడలు