20వ శతాబ్ది తెలుగు వెలుగులు పరిచయకర్తలు
20వ శతాబ్ది తెలుగు వెలుగులు (2005) పుస్తకంలో జీవితచరిత్ర పరిచయాలను అందించిన పరిచయకర్తలు, వారు సేకరించిన పరిచయాలను ఇక్కడ పొందుపరిచాను:
పరిచయకర్తలుసవరించు
- అద్దేపల్లి రామమోహనరావు : కుందుర్తి ఆంజనేయులు
- అమరేశం రాజేశ్వరశర్మ : జటావల్లభుల పురుషోత్తం
- అబ్బూరి రామకృష్ణారావు : గురజాడ వెంకట అప్పారావు; బసవరాజు వెంకట అప్పారావు; అక్కిరాజు ఉమాకాంతం
- ఆమళ్లదిన్నె గోపీనాథ్ : రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ; తరిమెల నాగిరెడ్డి; ప్రభాకర్ జీ
- అయినాల మల్లేశ్వరరావు : సూర్యదేవర అన్నపూర్ణమ్మ; జూపూడి అమ్ములయ్య; కొల్లా కనకవల్లి తాయారమ్మ; కొడాలి గోపాలరావు; అయినంపూడి చక్రధర్; ఆలపాటి ధర్మారావు; చావలి నాగేశ్వరరావు; చేకూరి బుచ్చిరామయ్య; కొలసాని మధుసూదనరావు
- ఆవంత్స సోమసుందర్
- అవ్వారి వాసుదేవశాస్త్రి
- ఆకురాతి కోటేశ్వరరావు
- ఆలమూరి వెంకటాచలం
- ఇంటూరి వెంకటేశ్వరరావు
- ఈయణ్ణి వీరరాఘవాచార్యులు
- ఈరంకి వెంకట రమణమూర్తి
- ఈరంకి వెంకట సుబ్బారావు
- ఎం. ఎల్. నరసింహారావు
- ఎం. కులశేఖరరావు
- ఎం. రామబ్రహ్మం
- ఎం. వెంకట రమణరావు
- ఎం. సత్యనారాయణరావు
- ఎం. సత్యనారాయణరెడ్డి
- ఎ. వి. దత్తాత్రేయశర్మ
- ఎం. సి. కేశవకుమార్
- ఎన్. ఇన్నయ్య
- ఎక్కిరాల భరద్వాజ
- ఎల్లూరి శివారెడ్డి
- ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ
- ఓరుగంటి నరసింహమూర్తి
- కపిల వెంకట లక్ష్మీనరసింహారావు
- కప్పగంతుల సత్యనారాయణ
- కమలాకర వెంకట్రావు
- కల్లూరు రాఘవేంద్రరావు
- కాటూరి వెంకటేశ్వరరావు
- కె. గిరిజాలక్ష్మి
- కె. రామకృష్ణ
- కొండూరి వీరరాఘవాచార్యులు
- కొడాలి సుదర్శనబాబు
- కొత్త దేశపతిరావు
- కొమ్మనమంచి జోగయ్యశర్మ
- కొలసాని శ్రీరాములు
- గంగాపురం హరిహరనాథ్
- గండూరి కృష్ణ
- గంధం అప్పారావు
- గడియారం రామకృష్ణశర్మ
- గన్నవరపు సుబ్బరామయ్య
- గరికపర్తి పాపయ్య
- గుడిపూడి శ్రీహరి
- గిడుగు వెంకట సీతాపతి
- గుంటూరు లక్ష్మీకాంతం
- గుడిపూడి సుబ్బారావు
- గుమ్మడిదల వెంకట సుబ్బారావు
- గుమ్మా శంకరరావు
- గుర్తి వెంకటరావు
- గొట్తిపాటి బ్రహ్మయ్య
- చింతా వెంకటేశ్వర్లు
- చిలకపూడి వెంకటేశ్వరశర్మ
- చిరుమామిళ్ల రామచంద్రరావు
- చీమకుర్తి శేషగిరిరావు
- చేకూరి రామారావు
- జంధ్యాల వెంకట రామశాస్త్రి
- జటావల్లభుల పురుషోత్తం
- కబీర్ షా మొహమ్మద్
- జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి
- జానమద్ది హనుమచ్ఛాస్త్రి
- జి.వి.ఎస్.ఎల్. నరసింహరాజు
- జి. శుభాకరరావు
- జొన్నలగడ్డ కోణార్క్
- జోస్యం విద్యాసాగర్
- టి. ఉడయవర్లు
- డి. రామలింగం
- డి. పి. జోషి
- తాతా రమేశ్బాబు
- తిరుమల రామచంద్ర
- తుమ్మల వెంకటేశ్వరరావు
- తీర్థం శ్రీధరమూర్తి
- తెన్నేటి విశ్వనాథం
- త్రిపురనేని సుబ్బారావు
- దామెర్ల వెంకటరావు
- దివాకర్ల వేంకటావధాని
- దేవాల జానకి
- దేవినేని సీతారామయ్య
- దొండపాటి దేవదాసు
- ద్వారకా పార్థసారధి
- నండూరి శ్రీరామచంద్రమూర్తి
- నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు
- నిడుదవోలు వెంకటరావు
- నీలంరాజు వెంకట శేషయ్య
- నేలటూరి వెంకట రమణయ్య
- నేలనూతల శ్రీకృష్ణమూర్తి
- పండితారాధ్యుల శరభారాధ్యులు
- పరుచూరి కోటేశ్వరరావు
- పరుచూరి
మూలాలుసవరించు
- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండు భాగాలు, 2005, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.