ఎర్రమల్లెలు

ఎర్ర మల్లెలు 1981లో విడుదలైన తెలుగు సినిమా. నవతరం పిక్చర్స్ పతాకంపై మాదాల కోదండరామయ్య, మాదాల రంగారావు లు నిర్మించిన ఈ సినిమాకు ధవళ సత్యం దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, గిరిబాబు, మాదాల రంగారావు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1] ఈ చిత్రంలో ఎస్. పి. శైలజ ఆలపించిన నాంపల్లి టేషనుకాడి రాజాలింగో అనే పాట ప్రజాదరణ పొందింది.

ఎర్రమల్లెలు
(1981 తెలుగు సినిమా)
Erra Mallelu.jpg
దర్శకత్వం ధవళ సత్యం
తారాగణం మురళీమోహన్ ,
రాజేష్,
మాదాల రంగారావు
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ నవతరం పిక్చర్స్
భాష తెలుగు

కథసవరించు

ఒక ఊరికి ముగ్గురు క్షుద్రదేవతలు మునసబు, కరణం, కామందు. మిగిలిన జనమంతా వీళ్ళు ఆడుకోవడానికి పావుల్లాంటి వాళ్ళు. చదువురాని వాళ్లి. ఆ ఊరికి చదువు చెప్పడానికి ఒక మాస్టారు వస్తాడు. ఆ మేస్టారి రాకతో చైతన్యం వస్తుంది. విప్లవం రగులుతుంది. ఆ మంటల్లో ఆ ముగ్గురు క్షుద్రదేవతలతో పాటు పక్కవూరి ఫ్యాక్టరీ యజమాని కూడా భగ్గుమంటాడు.[2]

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

మూలాలుసవరించు

  1. "Erra Mallelu (1981)". Indiancine.ma. Retrieved 2020-08-20.
  2. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2020-08-20.

బాహ్య లంకెలుసవరించు