గూడూరు-కాట్పాడి శాఖా రైలు మార్గము

గూడూరు-కాట్పాడి రైలు మార్గము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూడూరును, తమిళనాడు లోని కాట్పాడి నగరాన్ని అనుసంధానించే రైలు మార్గము. ఈ మొత్తం మార్గం గుంతకల్లు రైల్వే డివిజను పరిధిలో ఉంది. గూడూరు-కాట్పాడి రైలు మార్గము మొత్తం విద్యుద్దీకరణ చేయబడింది. [1]

గూడూరు-కాట్పాడి శాఖ రైలు మార్గము
రేణిగుంట జంక్షన్ వద్ద రైల్వే ట్రాక్ మళ్లింపు గూడూరు జంక్షన్ కోసం
అవలోకనం
స్థితిపనిచేస్తున్నది
లొకేల్ఆంధ్రప్రదేశ్, తమిళనాడు
చివరిస్థానంగూడూరు జంక్షన్
కాట్పాడి జంక్షన్
ఆపరేషన్
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ మధ్య రైల్వే జోన్
సాంకేతికం
ట్రాక్ గేజ్బ్రాడ్ గేజ్

ప్రాముఖ్యత మార్చు

ఈ గూడూరు-కాట్పాడి శాఖా మార్గము, ముంబై-చెన్నై రైలు మార్గమును రేణిగుంట జంక్షన్ వద్ద, చెన్నై సెంట్రల్-బెంగుళూరు సిటీ రైలు మార్గమును కాట్పాడి జంక్షన్ వద్ద కలుపుతుంది. ఈ మార్గము ధర్మవరం–పాకాల శాఖా రైలు మార్గమును కూడా పాకాల జంక్షన్ వద్ద కలుపుతుంది. ఈ మార్గం యాత్రికుల పట్టణాలయిన తిరుపతి, శ్రీకాళహస్తి ద్వారా వెళుతుంది. ఈ మార్గము జిల్లా హెడ్ క్వార్టర్స్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చిత్తూరు జిల్లా గుండా వెళుతుంది. ఈ శాఖా రైలు మార్గము తిరుపతి వరకు రెండు రైలు మార్గములు (డబుల్ లైన్), కాట్పాడి జంక్షన్ వరకు ఒకే రైలుమార్గములో ఉంటుంది.

మూలాలు మార్చు

  1. "Electrification". scrailways.blogspot.in. Archived from the original on 11 ఆగస్టు 2017. Retrieved 14 May 2017.