గూడూరు-చెన్నై రైలు మార్గము

గూడూరు-చెన్నై రైలు మార్గము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూడూరును, తమిళనాడు లోని చెన్నై సెంట్రల్ లను అనుసంధానించే రైలు మార్గము. ఈ మార్గము ప్రధాన రైలు మార్గములయిన హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము, ఢిల్లీ-చెన్నై రైలు మార్గము లోని భాగం. [1][2]

గూడూరు-చెన్నై రైలు మార్గము
అవలోకనం
స్థితిఆపరేషనల్
లొకేల్ఆంధ్ర ప్రదేశ్
తమిళనాడు
చివరిస్థానంగూడూరు జంక్షన్
చెన్నై సెంట్రల్
ఆపరేషన్
ప్రారంభోత్సవం1899
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ మధ్య రైల్వే, దక్షిణ రైల్వే
సాంకేతికం
ట్రాక్ పొడవు455 km (283 mi)
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in) బ్రాడ్ గేజ్
ఆపరేటింగ్ వేగం160 km/h (99 mph)


అధికార పరిధి మార్చు

ఈ రైలు మార్గము దక్షిణ రైల్వే యొక్క చెన్నై డివిజను పరిధిలోనున్నది. అయితే, గూడూరు జంక్షన్ రైల్వే స్టేషను (ఇనుపదారి నిలయము) మాత్రము దక్షిణ మధ్య రైల్వే యొక్క విజయవాడ డివిజను పరిధిలోనున్నది. ఈ మార్గములోని సూళ్ళూరుపేట నుండి చెన్నై వరకు లోకల్ రైళ్ళు నడుస్తాయి.

మూలాలు మార్చు

  1. "3rd rail line joining Duvvada, Gudur to be completed in 5 yrs". The Business Standard. Vijayawada. 3 November 2015. Retrieved 26 March 2016.
  2. "Goods train derailment: SCR cancels several trains". The Hindu. Vijayawada. 25 April 2014. Retrieved 26 March 2016.

బయటి లింకులు మార్చు