తప్పుచేసి పప్పుకూడు
తెలుగు సినిమా
తప్పుచేసి పప్పుకూడు 2002, మే 22న విడుదలైన తెలుగు చలన చిత్రం. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, శ్రీకాంత్, గ్రేసీ సింగ్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, ఎల్. బి. శ్రీరామ్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు.[1]
తప్పుచేసి పప్పుకూడు | |
---|---|
దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
నిర్మాత | మోహన్ బాబు |
తారాగణం | మోహన్ బాబు, శ్రీకాంత్, గ్రేసీ సింగ్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, ఎల్. బి. శ్రీరామ్ |
సంగీతం | ఎమ్.ఎమ్. కీరవాణి |
నిర్మాణ సంస్థ | లక్ష్మీప్రసన్న పిక్చర్స్ |
విడుదల తేదీ | 2002 మే 22 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం సవరించు
సాంకేతికవర్గం సవరించు
- దర్శకత్వం: కోదండరామిరెడ్డి
- నిర్మాత: మోహన్ బాబు
- సంగీతం: ఎమ్.ఎమ్. కీరవాణి
- నిర్మాణ సంస్థ: లక్ష్మీప్రసన్న పిక్చర్స్
మూలాలు సవరించు
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "తప్పుచేసి పప్పుకూడు". telugu.filmibeat.com. Retrieved 27 October 2017.[permanent dead link]