తప్పుచేసి పప్పుకూడు

తెలుగు సినిమా

తప్పుచేసి పప్పుకూడు 2002, మే 22న విడుదలైన తెలుగు చలన చిత్రం. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, శ్రీకాంత్, గ్రేసీ సింగ్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, ఎల్. బి. శ్రీరామ్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు.[1]

తప్పుచేసి పప్పుకూడు
దర్శకత్వంఎ.కోదండరామిరెడ్డి
నిర్మాతమోహన్ బాబు
తారాగణంమోహన్ బాబు, శ్రీకాంత్, గ్రేసీ సింగ్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, ఎల్. బి. శ్రీరామ్
సంగీతంఎమ్.ఎమ్. కీరవాణి
నిర్మాణ
సంస్థ
లక్ష్మీప్రసన్న పిక్చర్స్
విడుదల తేదీ
2002 మే 22 (2002-05-22)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

మూలాలు సవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "తప్పుచేసి పప్పుకూడు". telugu.filmibeat.com. Retrieved 27 October 2017.[permanent dead link]