దొంగోడు - 2003 సినిమా

దొంగోడు తెలుగులో 2003 లో రవితేజ కథానాయకుడిగా విడుదలైన సినిమా ఈ సినిమా మళయాళం సినిమా మీసమాధవన్ కు రీమేక్ .

దొంగోడు
డి.వి.డి. ముఖచిత్రం
దర్శకత్వంభీమినేని శ్రీనివాసరావు
రచనరంజన్ ప్రమోద్
నిర్మాతఋషితా సాయి
తారాగణంరవితేజ
కళ్యాణి
బ్రహ్మానందం
తనికెళ్ళ భరణి
ధర్మవరపు సుబ్రహ్మన్యం
సునీల్
ఎం.ఎస్.నారాయణ
షకీలా
ఛాయాగ్రహణంరమణరాజు
కూర్పుగౌతంరాజు
సంగీతంవిద్యాసాగర్
సినిమా నిడివి
140 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం సవరించు

ఇతర విశేషాలు సవరించు

  • ఈ సినిమా కామేడీ పరంగా పెద్ద హిట్ అయ్యింది ముఖ్యంగా తణికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యంల మధ్య సన్నివేశాలు బాగాపండటం వలన సినిమా సక్సెస్ సాధించింది.
  • సినిమాకు సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్ (రచయిత)లు అందించిన పాటలు (నిజానికి ఈ పాటలు అన్నీ మీసమాధవన్ బాణీలే) విద్యాసాగర్ సంగీతం కూడా హిట్ అవడం జరిగింది