వివాహ భోజనంబు

1988 సినిమా

వివాహ భోజనంబు జంధ్యాల దర్శకత్వంలో 1988 లో విడుదలైన హాస్యచిత్రం.[1] రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, అశ్వని ప్రధాన పాత్రలు పోషించారు.

వివాహ భోజనంబు
TeluguFilm VivahaBhojanambu.JPG
దర్శకత్వంజంధ్యాల
రచనజంధ్యాల
నిర్మాతజంధ్యాల
నటవర్గంరాజేంద్ర ప్రసాద్,
అశ్వని
సంగీతంఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
నిర్మాణ
సంస్థ
జె. జె. మూవీస్
విడుదల తేదీలు
1988
భాషతెలుగు

ఈ సినిమా పేరును మాయాబజార్ సినిమాలోని ప్రసిద్ధిచెందిన వివాహ భోజనంబు వింతైన వంటకంబు స్ఫూర్తితో పెట్టారు. ఈ సినిమాతో విజయ్ సి. కుమార్ ఛాయాగ్రాహకుడిగా తెలుగు సినీరంగానికి పరిచయమయ్యాడు.

కథసవరించు

సీతారాముడు స్త్రీలంటే ద్వేషిస్తూ ఉంటాడు. వారి చేతిలో మోసపోయిన వారికోసం ఒక సంఘం కూడా నడుపుతూ ఉంటాడు. తన తమ్ముడు కృష్ణని ఆడగాలి సోకనీయకుండా పెంచుతూ ఉంటాడు. సీతారాముడి అక్క తనతో ఉండటానికి వచ్చినా ఆమెను తనతో ఉండనీడు. తనకు స్త్రీల మీద ద్వేషం కలగడానికి ఓ సంఘటన కారణమై ఉంటుంది. సీతారాముడి అక్క భర్త తన బావమరిది జీవితంలో జరిగిన సంఘటనలు తెలుసుకుంటాడు.

తారాగణంసవరించు

మూలాలుసవరించు

  1. "వివాహ భోజనంబు". naasongs.com. Retrieved 19 September 2016.
  2. సమయం తెలుగు, సినిమా వార్తలు (26 July 2020). "నటుడు సూర్యనారాయణ మృతి". www.telugu.samayam.com. Shaik Begam. Retrieved 26 July 2020.

బయటి లింకులుసవరించు