జాతీయ రహదారి 216 (భారతదేశం)

జాతీయ రహదారి 216 (ఆంగ్లం: National Highway 216)(పాత సంఖ్య: జాతీయ రహదారి 214, 214A) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని కోటిపల్లి నుండి దిగమర్రు ద్వారా ఒంగోలు నగరాల్ని కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య, జాతీయ రహదారి 214, 214A కలిపి 216గా మార్చబడింది.[2]

Indian National Highway 216
216
National Highway 216
మార్గ సమాచారం
పొడవు270 కి.మీ. (170 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
నుండికత్తిపూడి, ఆంధ్ర ప్రదేశ్
వరకుఒంగోలు, ఆంధ్ర ప్రదేశ్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఆంధ్ర ప్రదేశ్: 270 km
ప్రాథమిక గమ్యస్థానాలుకాకినాడ - రాజోలు- నర్సాపురం-భీమవరం
రహదారి వ్యవస్థ

ఇది పశ్చిమగోదావరి జిల్లా దిగమర్రు నుంచి నరసాపురం, మొగల్తూరు, నాగిడిపాలెం, రేపల్లె, బాపట్ల మీదుగా ఒంగోలు వరకు ఉంది. దీన్ని నాలుగు వరుసల రహదారిగా నిర్మించనున్నారు. 216, 216ఎ జాతీయ రహదారుల అభివృద్ధికి రెండు ప్రధాన వంతెనలు అడ్డంకిగా ఉన్నాయి. 216 జాతీయ రహదారిపై పాలకొల్లు వద్ద నరసాపురం కాల్వపై వంతెన పనులు సగంలోనే నిలిచిపోయాయి. నరసాపురం కాల్వతోపాటు, రైల్వేట్రాక్ పైన వంతెనలు పూర్తి కావాల్సి ఉంది. 216ఎ జాతీయ రహదారికి మొగల్తూరు-నాగిడిపాలెం వద్ద ఉప్పుటేరుపై వంతెన స్తంభాలు గతంలో నీటిలోకి ఒరిగిపోవడంతో పనులు నిలిచిపోయాయి.

రాష్ట్రాల వారి పొడవు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
  2. 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.