జాతీయ రహదారి 216 (భారతదేశం)
జాతీయ రహదారి 216 (పాత పేరు: జాతీయ రహదారి 214, 214A) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని కోటిపల్లి నుండి దిగమర్రు ద్వారా ఒంగోలు నగరాల్ని కలుపుతుంది.[1] పాత జాతీయ రహదారి 214, 214A కలిపి జాతీయ రహదారి 216గా మార్చబడింది.[2]
జాతీయ రహదారి 216 | |
---|---|
Map of the National Highway in red | |
Route information | |
Length | 270 km (170 mi) |
Major junctions | |
From | కత్తిపూడి, ఆంధ్ర ప్రదేశ్ |
To | ఒంగోలు, ఆంధ్ర ప్రదేశ్ |
Location | |
Country | India |
States | ఆంధ్ర ప్రదేశ్: 270 km |
Primary destinations | కాకినాడ - రాజోలు- నర్సాపురం-భీమవరం |
Highway system | |
దారి సవరించు
ఇది పశ్చిమగోదావరి జిల్లా దిగమర్రు నుంచి నరసాపురం, మొగల్తూరు, నాగిడిపాలెం, రేపల్లె, బాపట్ల మీదుగా ఒంగోలు వరకు ఉంది. దీన్ని నాలుగు వరుసల రహదారిగా నిర్మించనున్నారు. 216, 216A జాతీయ రహదారుల అభివృద్ధికి రెండు ప్రధాన వంతెనలు అడ్డంకిగా ఉన్నాయి. 216 జాతీయ రహదారిపై పాలకొల్లు వద్ద నరసాపురం కాల్వపై వంతెన పనులు సగంలోనే నిలిచిపోయాయి. నరసాపురం కాల్వతోపాటు, రైల్వేట్రాక్ పైన వంతెనలు పూర్తి కావాల్సి ఉంది. 216A జాతీయ రహదారికి మొగల్తూరు-నాగిడిపాలెం వద్ద ఉప్పుటేరుపై వంతెన స్తంభాలు గతంలో నీటిలోకి ఒరిగిపోవడంతో పనులు నిలిచిపోయాయి.
రాష్ట్రాల వారి పొడవు సవరించు
- ఆంధ్ర ప్రదేశ్ – 391.289 km (243.136 mi)[2]
ఇవి కూడా చూడండి సవరించు
మూలాలు సవరించు
- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
- ↑ 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.