బియ్యపు సాయిక్రిష్ణ

సాయికృష్ణ బియ్యపు తెలుగు సినిమా కథ, మాటల రచయిత. 2002లో వచ్చిన మౌనమేలనోయి సినిమాకు మొదటిసారిగా మాటల రచయితగా పనిచేశాడు.

బియ్యపు సాయిక్రిష్ణ
జననంబియ్యపు సాయిక్రిష్ణ
ఆగస్టు 7
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా
నివాస ప్రాంతంహైదరాబాదు
వృత్తిసినిమా కథ, సంభాషణల రచయిత.

జీవిత విషయాలు మార్చు

సాయికృష్ణ ఆగస్టు 7న పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో జన్మించాడు. ఏలూరులోని పాఠశాల విద్యను పూర్తిచేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య చదివాడు. ఇతనికి కంటేటి రజినిలో వివాహం జరిగింది.

సినిమారంగం మార్చు

2002, ఏప్రిల్ 26న మనీషా పతాకంపై శ్యామ్ ప్రసాద్ దర్శకత్వంలో సచిన్, సంపద హిరో, హీరోయిన్లుగా విడుదలైన మౌనమేలనోయి సినిమాకు మొదటిసారిగా మాటల రచయితగా పనిచేశాడు. తర్వాత చంద్రమహేష్ దర్శకత్వంలో జోరుగా హుషారుగా, దశరధ్ దర్శకత్వంలో సంబరం సినిమాకు రాశాడు.

సినిమాలు మార్చు

మూలాలు మార్చు

  1. "Sai Krishna Biyyapu Movies, Sai Krishna Biyyapu Filmography, All Movies List, Latest Movies". MovieGQ. Retrieved 2020-09-13.
  2. "Nenu Local (2017)". Indiancine.ma. Retrieved 2020-09-13.

బాహ్య లంకెలు మార్చు