సత్తెనపల్లి

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండల పట్టణం

సత్తెనపల్లి పల్నాడు జిల్లాలోని పట్టణం, అదేపేరుగల మండలానికి కేంద్రం. ఈ నగరం పల్నాడుకు ముఖ ద్వారము వంటిది. ఇక్కడి ప్రజలు వ్యవసాయ సంబంధిత పరిశ్రమల మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో వరి, మిరప, ప్రత్తి విరివిగా పండిస్తారు.

పట్టణం
పటం
నిర్దేశాంకాలు: 16°23′46″N 80°08′59″E / 16.3962°N 80.1497°E / 16.3962; 80.1497
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండలంసత్తెనపల్లి మండలం
విస్తీర్ణం
 • మొత్తం22.81 km2 (8.81 sq mi)
జనాభా వివరాలు
(2011)[2][1]
 • మొత్తం56,721
 • సాంద్రత2,500/km2 (6,400/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1001
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 8641 Edit this on Wikidata )
పిన్(PIN)522403 Edit this on Wikidata
జాలస్థలిEdit this at Wikidata

భౌగోళికం సవరించు

జిల్లా కేంద్రమైన నరసరావుపేట నుండి ఈశాన్య దిశలో 23 కి.మీ. దూరంలో, సమీప నగరమైన గుంటూరు కు వాయవ్య దిశలో 35 కి.మీ దూరంలో ఈ పట్టణం వుంది.

జనగణన గణాంకాలు సవరించు

2011 జనగణన ప్రకాం పట్ణణ జనాభా 56,721.

రవాణా సౌకర్యాలు సవరించు

గుంటూరు - మాచర్ల రహదారి పట్టణంగుండా పోతుంది. గుంటూరు - నడికుడి రైల్వే మార్గంలో ఈ పట్టణం వుంది.

ఇతర విశేషాలు సవరించు

ఉమ్మడి జిల్లాలో తొలిసారి ట్రాన్స్ కో ఇక్కడ ఒక 400 కె.వి. సబ్-స్టేషనును ఏర్పాటుచేసింది. ఈ సబ్-స్టేషను నుండి వర్షాకాలంలో శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రం నుండి, ఎండాకాలంలో విజయవాడ థర్మల్ పవర్ స్టేషను నుండి, విద్యుత్తు సరఫరా చేయుటకు ఏర్పాటుచేసారు.

ప్రముఖులు సవరించు

మూలాలు సవరించు

  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. Error: Unable to display the reference properly. See the documentation for details.
  3. మన తెలంగాణ, దునియా (3 January 2019). "జింకా జీవకళ". Archived from the original on 12 December 2020. Retrieved 12 December 2020.