తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2013)

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము అందజేసే పురస్కారం. భారతదేశంలోని భాష ప్రాతిపదికపై 1985, డిసెంబరు 2న హైదరాబాదులోవిశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.[1]

ప్రతిభా పురస్కారాలు (2013)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా
వ్యవస్థాపిత 1990
మొదటి బహూకరణ 1990
క్రితం బహూకరణ 2012
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 20,116
Award Rank
2012ప్రతిభా పురస్కారాలు (2013)2014

పురస్కార గ్రహీతలు మార్చు

2013 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ఎంపికయ్యారు. వీరికి 2014లో పురస్కారం అందజేశారు.

క్రమ

సంఖ్య

పురస్కార గ్రహీత పేరు ప్రక్రియ స్మారకం దాత
1 అనిశెట్టి రజిత కవిత్వం
2 ఆచార్య బన్న అయిలయ్య విమర్శ
3 యాసాల బాలయ్య చిత్రకళ
4 సి.హెచ్. మనోహర్ శిల్పకళ
5 అంజిబాబు నృత్యం
6 దండమూడి సుమతీ రామమోహనరావు సంగీతం
7 ఆర్.వి. రామారావు పత్రికారంగం
8 ఎస్.కె. మిశ్రో నాటకం
9 మారేడు పెద్ద లక్ష్మణమూర్తి జానపదము
10 అష్టకాల నరసింహరామశర్మ అవధానం
11 స్వాతి శ్రీపాద రచయిత్రి
12 బండి నారాయణస్వామి కథ/నవల

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. తెలుగు విశ్వవిద్యాలయం, పురస్కారాలు. "ప్రతిభా పురస్కారాలు" (PDF). www.teluguuniversity.ac.in. Archived from the original (PDF) on 6 June 2020. Retrieved 6 June 2020. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 9 సెప్టెంబరు 2017 suggested (help)

ఇతర లంకెలు మార్చు

  1. ప్రతిభా పురస్కార గ్రహీతల జాబితా (1990-2015) Archived 2021-04-18 at the Wayback Machine