మెరకనపల్లి
మెరకనపల్లి, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన గ్రామం.
మెరకనపల్లి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | మోపిదేవి |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 981 |
- పురుషులు | 503 |
- స్త్రీలు | 478 |
- గృహాల సంఖ్య | 332 |
పిన్ కోడ్ | : 521130 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
గ్రామ చరిత్రసవరించు
గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు
గ్రామ భౌగోళికంసవరించు
[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు
సమీప గ్రామాలుసవరించు
ఈ గ్రామానికి సమీపంలో వెంకటాపురం, మోపిదేవి, మాచవరం, మోపిదేవిలంక, పెదకళ్ళేపల్లి గ్రామాలు ఉన్నాయి.
సమీప మండలాలుసవరించు
గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు
చిరువోలు గ్రామం నుండి మోపిదేవి వరకు ఉన్న 2.5 కిలోమీటర్ల రహదారిని, ఎస్.సి/ఎస్.టి.ఉప ప్రణాళిక నిధులు 1.3 కోట్ల రూపాయలతో, తారురోడ్డుగా చేయుటకై 2016, జనవరి-5న భూమిపూజ చేసారు. [5]
మోపిదేవి, చల్లపల్లి నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 67 కి.మీ
గ్రామంలోని విద్యాసౌకర్యాలుసవరించు
జిల్లాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల్, వెంకటాపురం, పెదప్రోలు
గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు
గ్రామ పంచాయతీసవరించు
- చిరువోలు గ్రామం, మెరకనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
- ఈ గ్రామ పంచాయతీ, 1957 అక్టోబరు 11 లో ఏర్పడింది. ఈ గ్రామానికి మొదటి సర్పంచిగా శ్రీ కోనేరు గోపాలకృష్ణయ్య ఎన్నికై, 23 సంవత్సరాలు పనిచేశారు. వీరు తన హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. [2]
- 2013లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి శోబిల సీత, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు
శ్రీ రామాలయంసవరించు
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా 3 రోజులపాటు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. [6]
శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయంసవరించు
నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-23, శ్రావణ మాసం, శనివారం నాడు, విగ్రహ ప్రతిస్ఠ, భక్తజన సందోహాల మధ్య, శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకపూజలు, శాంతిహోమం నిర్వహించారు. ఈ గ్రామస్థులైన శ్రీ జంపా రమేశ్, ఈ దేవాలయాన్ని నిర్మించి, విగ్రహాన్ని సమకూర్చారు. [3]
శ్రీ మల్లెలమ్మ అమ్మవారి ఆలయంసవరించు
ఈ ఆలయంలో అమ్మవారి సంబరం, 2015, ఆగష్టు-30వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. 2015, సెప్టెంబరు-3వ తేదీ గురువారంనాడు, అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించెదరు. [4]
గ్రామంలోని ప్రధాన పంటలుసవరించు
గ్రామంలోని ప్రధాన వృత్తులుసవరించు
గ్రామ ప్రముఖులుసవరించు
గ్రామ విశేషాలుసవరించు
గణాంకాలుసవరించు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1089.[2] ఇందులో పురుషుల సంఖ్య 544, స్త్రీల సంఖ్య 545, గ్రామంలో నివాస గృహాలు 315 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 402 హెక్టారులు.
- జనాభా (2011) - మొత్తం 981 - పురుషుల సంఖ్య 503 - స్త్రీల సంఖ్య 478 - గృహాల సంఖ్య 332
మూలాలుసవరించు
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Mopidevi/Merakanapalli". Retrieved 26 June 2016. External link in
|title=
(help)[permanent dead link] - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-09.
వెలుపలి లింకులుసవరించు
[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013, అక్టోబరు-11; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగష్టు-24; 1వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, ఆగష్టు-31; 1వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2016, జనవరి-5; 7వపేజీ. [6] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, ఏప్రిల్-16; 2వపేజీ.