యద్దనపూడి సులోచనారాణి
తెలుగు రచయిత్రి
(యద్దనపూడి సులోచనా రాణి నుండి దారిమార్పు చెందింది)
యద్దనపూడి సులోచనారాణి తెలుగు రచయిత్రి. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన ఆమె రచనలు అనేకం. ఈమె కథలు పలు సినిమాలుగా మలచబడ్డాయి. సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలములోని కాజ గ్రామములో జన్మించింది.
యద్దనపూడి సులోచనారాణి | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | 1940 కాజ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
మరణం | మే 18, 2018[1] కుపర్టినో, కాలిఫోర్నియా, అమెరికా |
వృత్తి | నవలా రచయిత్రి |
జాతీయత | భారతీయురాలు |
కాలం | 1970–2018 |
రచనా రంగం | శృంగారం, నాటకం, నవల |
ఈమె రచనలు కేవలం సినిమాలుగానే కాక అనేక టీ.వీ. ధారావాహికలుగా రూపొందించబడ్డాయి.
జీవిత విశేషాలుసవరించు
ఈమె 1940లో కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు. ఈమె సుమారు 40 నవలల వరకూ రచించారు.
సినిమాలుగా తీయబడ్డ నవలలుసవరించు
టీ.వీ. ధారావాహికలు, సీరియళ్ళుసవరించు
నవలలుసవరించు
|
|
మరణంసవరించు
అమెరికా కాలిఫోర్నియాలోని కుపర్టినోలో 2018, మే 18న గుండెపోటుతో మృతిచెందారు.[2]
బయటి లంకెలుసవరించు
యద్దనపూడి నవలా మాలికసవరించు
జీవన తరంగాలు నవల
మూలాలుసవరించు
- ↑ సుప్రసిద్ద రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి (78) మే 18న కన్నుమూశారు.
- ↑ సాక్షి (21 May 2018). "యద్దనపూడి సులోచనారాణి కన్నుమూత". Archived from the original on 21 May 2018. Retrieved 21 May 2018.