నాస్యం మహమ్మద్ ఫరూఖ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు, శాసనమండలి చైర్మన్
(ఎన్.ఎం.డి. ఫరూఖ్ నుండి దారిమార్పు చెందింది)
మహమ్మద్ ఫరుఖ్ (జ. 1950 మే 15) తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గా ఉన్నాడు.[1][2]. ఆయనను నవంబర్ 15, 2017న మండలి చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అంతకు ముందు ఈయన శాసనసభ ఉపసభాపతిగానూ, నందమూరి తారకరామారావు ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశాడు. ఈయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నుకోబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి చైర్మన్.[3] ఆయన ఇదివరకు నంద్యాల మ్యునిసిపాలిటీ సభ్యునిగా ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ శానససభ సభ్యునిగా కూడా తన సేవలనందించాడు.[4][5]
![]()
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 12 జూన్ 2024 | |||
గవర్నరు | ఎస్. అబ్దుల్ నజీర్ | ||
---|---|---|---|
ముందు | అంజాద్ భాషా షేక్ బెపారి | ||
పదవీ కాలం 10 నవంబర్ 2018 – 23 మే 2019 | |||
గవర్నరు | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ | ||
ముందు | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి | ||
తరువాత | అంజాద్ భాషా షేక్ బెపారి | ||
పదవీ కాలం 15 నవంబర్ 2017 – 10 నవంబర్ 2018 | |||
గవర్నరు | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ | ||
ముందు | ఎ. చక్రపాణి | ||
తరువాత | మహ్మద్ అహ్మద్ షరీఫ్ | ||
పదవీ కాలం 1999-2004 | |||
గవర్నరు | కృష్ణకాంత్ గోపాల రామానుజం సి.రంగరాజన్ సుర్జీత్ సింగ్ బర్నాలా | ||
తరువాత | మహ్మద్ అలీ షబ్బీర్ | ||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ 14వ డిప్యూటీ స్పీకర్
| |||
పదవీ కాలం 1995 - 1999 | |||
గవర్నరు | కృష్ణకాంత్ గోపాల రామానుజం సి.రంగరాజన్ | ||
ముందు | బూరగడ్డ వేదవ్యాస్ | ||
తరువాత | కె. చంద్రశేఖర రావు | ||
పదవీ కాలం 1985 - 1989 | |||
గవర్నరు | శంకర్ దయాళ్ శర్మ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1994 - 2004 | |||
ముందు | వి.రామనాథ్ రెడ్డి | ||
తరువాత | శిల్పా మోహన్ రెడ్డి | ||
నియోజకవర్గం | నంద్యాల | ||
పదవీ కాలం 1985 -1989 | |||
ముందు | ఎం. సంజీవ రెడ్డి | ||
తరువాత | వి.రామనాథ్ రెడ్డి | ||
నియోజకవర్గం | నంద్యాల | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నంద్యాల, కర్నూలు జిల్లా | 1950 మే 15||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | జైతూన్బీ, నశ్యం ఇబ్రహీం సాహెబ్ | ||
జీవిత భాగస్వామి | షాహినాజ్ బేగమ్ | ||
సంతానం | 6 (ఐదుగురు కుమారులు (పర్వేజ్, ఫయాజ్, ఫిరోజ్, ఫాజిల్, ఖలీల్ నవాజ్), ఒక కుమార్తె) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
నిర్వహించిన పదవులు
మార్చు- 1984-85: నంద్యాల మున్సిపాలిటీ చైర్మన్
- 1985-89: ఎమ్మెల్యే
- 1985-89: చక్కర, వక్ఫ్ & ఉర్దూ అకాడమీ శాఖ మంత్రి
- 1994-99: ఎమ్మెల్యే
- 1995 జనవరి 17 - 1999 అక్టోబరు 10: శాసనసభ డిప్యూటీ స్పీకర్
- 1999-2003: ఎమ్మెల్యే
- 21 జూలై 2017 - 20 జూలై 2023 : ఎమ్మెల్సీ
- 2017 నవంబర్ 15 to 2018 నవంబర్ 10 : శాసనమండలి చైర్మన్
- 2018 నవంబర్ 11 - 2019 : మైనారిటీ సంక్షేమ, వైద్యఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ
- ఎమ్మెల్యే 2024 తెదేపా
మూలాలు
మార్చు- ↑ NMD Farooq chosen to chair Council
- ↑ Naidu's move to woo Muslims with Council chairmanship for Farooq
- ↑ In a bid to woo Muslims, Naidu makes Farooq MLC
- ↑ Andhrajyothy (13 June 2024). "వరించిన అదృష్టం". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
- ↑ EENADU (13 June 2024). "గెలుపు ధీరులు.. ప్రగతి సారథులు". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
ఇతర లింకులు
మార్చు- Member's Information Archived 2017-11-12 at the Wayback Machine