నిడుబ్రోలు రైల్వే స్టేషను
నిడుబ్రోలు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: NDO) [1] అనేది ఆంధ్ర ప్రదేశ్ లోని నిడుబ్రోలు నందలి ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని విజయవాడ రైల్వే డివిజను కింద భారత రైల్వేలు యొక్క తెనాలి-గుడూరు రైలు మార్గము మీద ఉంది.
నిడుబ్రోలు రైల్వే స్టేషను భారతీయ రైల్వేలుస్టేషను | |
---|---|
స్టేషన్ గణాంకాలు | |
చిరునామా | రైల్వే స్టేషను రోడ్, నిడుబ్రోలు , గుంటూరు జిల్లా , ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
భౌగోళికాంశాలు | 16°06′36″N 80°29′39″E / 16.110°N 80.4943°ECoordinates: 16°06′36″N 80°29′39″E / 16.110°N 80.4943°E |
మార్గములు (లైన్స్) | విజయవాడ-గూడూరు రైలు మార్గము |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం |
ట్రాక్స్ | 2 |
వికలాంగుల సౌలభ్యం | ![]() |
ఇతర సమాచారం | |
స్టేషన్ కోడ్ | NDO |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను |
ఆపరేటర్ | భారతీయ రైల్వేలు |
వర్గీకరణసవరించు
విజయవాడ రైల్వే డివిజనులో నిడుబ్రోలు రైల్వే స్టేషను డి-కేటగిరీ స్టేషను. [2]
సదుపాయాలుసవరించు
దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ఈ స్టేషన్లో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ (ATVM) లు ఇన్స్టాల్ చేసింది. [3]
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 2. Retrieved 31 May 2017.
- ↑ "Vijayawada division - A Profile" (PDF). South Central Railway. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 February 2016.
- ↑ "SCR introduces mobile paper ticketing facility in 38 stations".
బయటి లింకులుసవరించు
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే |