పండంటి సంసారం (2001 సినిమా)

పండంటి సంసారం అనేది 2001లో విడుదలైన భారతీయ తెలుగు భాషా కుటుంబ నాటక చిత్రం, కృష్ణ దర్శకత్వం వహించాడు. అలాగే, తనతో పాటు పృథ్వీ రాజ్, రవళి, చారులత, కోట శ్రీనివాసరావు నటించారు.

పండంటి సంసారం
దర్శకత్వంఘట్టమనేని కృష్ణ
రచనపరుచూరి సోదరులు (మాటలు)
స్క్రీన్ ప్లేఘట్టమనేని కృష్ణ
కథపరుచూరి సోదరులు
తారాగణం
కూర్పుకృష్ణ
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2001 మే 18 (2001-05-18)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సౌండ్‌ట్రాక్ మార్చు

జాలాది సాహిత్యం అందించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[1] ఇందులోని "నింగి నేల" డ్యూయెట్ ను సుఖ్విందర్ సింగ్‌తో కలిసి జస్పిందర్ నరులా ఆలపించింది.

మూలాలు మార్చు

  1. "Krishna without Mustache". Idlebrain.com. 27 February 2001. Archived from the original on 27 March 2024. Retrieved 29 March 2024.