ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చరిత్ర

విశాఖపట్నం జిల్లా చరిత్ర

విశాఖపట్నం చరిత్ర గతి మార్చు

 
విశాఖపట్నం జిల్లా మాంటేజ్ దృశ్య చిత్రమాలిక
  • క్రీ.పూ.260: అశోకుడు కళింగ రాజ్యాన్ని జయించాడు.
  • క్రీ.పూ.208: చంద్ర శ్రీ శాతకర్ణి ఏలుబడి.
  • సా.శ.14 వ శతాబ్దం: సింహాచలం దేవాలయ నిర్మాణం.
  • 1515: శ్రీ కృష్ణదేవ రాయల ఏలుబడి
  • సా.శ.17వ శతాబ్ది మధ్య భాగం: బ్రిటిషు వారి ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారిచే కర్మాగార స్థాపన.
  • 1689: ఔరంగజేబు సేనలచే ఈ కర్మాగార ఆక్రమణ.
  • 1700 సంవత్సరం నాటికి విశాఖపట్టణంలో ఈస్టిండియా కంపెనీ వారు దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన పాతవైన, అతికొద్ది వర్తకస్థానల్లో ఒకటి వుంది.[1]
  • 1735: డచ్చి వారిచే స్థావర నిర్మాణం.
  • 1765: బ్రిటిషు వారి ఏలుబడిలోకి ఉత్తర సర్కారులు. తదనంతరం వారు తమ స్థావరం ఏర్పాటు చేసుకున్నారు.
  • 1904: మద్రాసు నుండి విశాఖపట్నం ద్వారా కలకత్తాకు రైలు మార్గం ప్రారంభం.
  • 1926: ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపన.
  • 1933: విశాఖపట్నం నౌకాశ్రయం స్థాపన.
  • 1942: రెండవ ప్రపంచ యుద్ధం - జపాను యుద్ధ విమానాల దాడి.
  • 1947: తూర్పు నావికా దళ స్థాపన. 1947 కు పూర్వం రాయల్‌ నేవీకి హఈశ్‌ సర్కార్స్‌ రూపంలో స్థావరం ఉండేది.
  • 1949: సింథియా నౌకా నిర్మాణ కేంద్ర స్థాపన. జాతియం చేసిన తరువాత అది హిందుస్థాన్‌ షిప్‌యార్డుగా మారింది.
  • : ఆంధ్ర యూనివర్సిటీ స్థాపన.
  • 1957: కాల్టెక్స్‌ చమురు శుద్ధి కర్మాగార స్థాపన.
  • : కోరమండలం ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ స్థాపన.
  • : భారత్ హెవీ ప్లేట్స అండ్ వెస్సెల్స్ లిమిటెడ్ స్థాపన.
  • : హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ స్థాపన.
  • 1981: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం స్థాపన.
  • 1971: 1971 ఇండో-పాక్ యుద్ధం, భారత నౌకా దళాల దాడిలో పి.ఎన్.ఎస్. ఘాజీ మునక.
  • 1998: యువభారతి అనే సంస్థ స్థాపించబడింది.
  • : విశాఖపట్నానికి మునిసిపాలిటీ హోదా.
  • : విశాఖపట్నానికి కార్పొరేషన్ హోదా.
  • : విశాఖపట్నానికి 'గ్రేటర్ విశాఖపట్నం (మహా విశాఖపట్నం) ' హోదా.
  • : విమానాశ్రయం ప్రారంభం.
  • : కైలాసగిరి ప్రారంభం.
  • : ఇందిరాగాంధి జంతు ప్రదర్శన శాల ప్రారంభం.
  • : వాల్తేరు రైల్వే స్టేషను ప్ర్రారంభం
  • : జిల్లా కలెక్టర్ ఆఫీసు భవనం నిర్మాణం.
  • : మిసెస్ ఎ.వి.ఎన్. కళాశాల ప్రారంభం.
  • : గవర్నర్ బంగళా ప్రారంభం (గవర్నర్ వేసవి విడిది).
  • : ఆంధ్రా తాజ్ మహల్ బీస్ ఒడ్డున నిర్మాణం.
  • : టర్నర్ ఛౌట్రీ నిర్మాణం.
  • : కింగ్ జార్జీ ఆసుపత్రి (కె.జి.హెచ్) ప్రారంభం.
  • : విక్టోరియా ఆసుపత్రి (స్త్రీల కొరకు) ప్రారంభం.
  • : జియొలాజికల్ సర్వీ ఆఫ్ ఇండియా స్థాపన
  • : నేవల్ ఆర్మమెంట్ డిపొ స్థాపన
  • : నేవల్ డాక్ యార్డ్ స్థాపన
  • : మెటీరియల్ ఆర్గనైజేషన్ స్థాపన (
  • : నేవల్ డ్రైడాక్ స్థాపన
  • : నేవల్ విజ్ఞాన శాస్త్రం అండ్ టెక్నలాజికల్ లేబరేటరీస్ స్థాపన
  • : కేంద్రీయ విద్యాలయం స్థాపన
  • : డాల్ఫిన్స్ నోస్ మీద లైట్ హౌస్ స్థాపన
  • : డాల్ఫిన్స్ నోస్ మీద వాతావరణాన్ని పసిగట్టే రాడార్ యంత్రం స్థాపన
  • : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యూనిట్ స్థాపన.
  • : గిరిజన్ కార్పొరేషన్ లిమిటెడ్
  • : ఆంధ్రప్రదేశ్ పర్యాటకం డెవలమ్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ .
  • : పోలీస్ కమిషనర్ ఆఫీసు స్థాపన
  • : పోలీస్ బేరక్స్ స్థాపన
  • : ఓర్ హేండ్లింగ్ ప్లాంట్ స్థాపన
  • : డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ స్థాపన
  • : సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ ఆఫీసు స్థాపన
  • : ఎ.కె. కార్పొరేషన్ లిమిటెద్ స్థాపన
  • : రెయిన్ కాల్సైనింగ్ లిమిటెడ్ స్థాపన
  • : సెయింట్ జోసెఫ్ వుమన్స్ కళాశాల స్థాపన
  • : గవర్నమెంట్ వుమన్స్ కళాశాల స్థాపన .
  • : ఫిషింగ్ హార్బరు స్థాపన.
  • : ఇన్ కం టాక్స్ కమిషనర్ ఆఫీసు స్థాపన
  • : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బి.ఎస్. ఎన్. ఎల్) స్థాపన
  • : ప్రధాన తపాలా కార్యాలయం (హెడ్ పోస్ట్ ఆఫీసు) స్థాపన
  • : డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం స్థాపన
  • : విశాఖపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ స్థాపన
  • : డెయిరీ ఫామ్ స్థాపన
  • : గీతం డీమ్డ్ యూనివర్సిటీ స్థాపన
  • : నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపన (ఎన్. ఎమ్. డి.సి)
  • : మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెద్ స్థాపన (ఎమ్. ఎమ్. టి.సి)
  • : నేషనల్ షిప్ డిజైన్ రీసెర్చ్ సెంటర్ (ఎన్. ఎస్. డి. ఆర్. సి)
  • : ఆంధ్రప్రదేశ్ రోడ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (ఎ. పి. ఎస్. ఆర్. టి. సి)
  • : కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.
  • : ఆంధ్ర వైద్య కళాశాల స్థాపన.
  • : గురజాద కళా క్షేత్రం స్థాపన.
  • : ఇందిరాగాంధి క్రికెట్ స్టేడియం స్థాపన.
  • : మునిసిపల్ క్రికెట్ స్టేడియం స్థాపన.
  • : కళాభారతి ఆడిటోరియం స్థాపన.
  • 260 బి.సి- అశోక చక్రవర్తీ కళింగ యుద్ధంలో కళింగ దేశాన్ని జయించాడు. విశాఖపట్టణం అప్పుడు, కళింగ దేశంలో ఒక భాగంగా ఉండేది.
  • 13 ఎ.డి - సింహాచలం దేవస్థానం నిర్మాణం జరిగింది.
  • 208 ఎ.డి - చంద్ర శ్రీ శాతకర్ణి విశాఖప్రాంతాన్ని పాలింఛిన రాజు.
  • 1515ఎ.డి - ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలు విశాల సామ్రాజ్యంలో, విశాఖప్రాంతం ఒక భాగం. ఆయన పాలనా కాలంలో, సింహాచలాన్ని పలు మార్లు దర్శించి, పచ్చల పతకాన్ని, మరికొన్ని నగలను బహూకరించినట్లు శాసనాలు ఉన్నాయి. ఈ పచ్చల పతకాన్ని గజ్జెల ప్రసాద్ అనే స్టూవర్టుపురం గజదొంగ, దొంగతనం చేసాడు. దొంగ దొరికాడు. కానీ, పచ్చల పతకంలోని పచ్చలు కొంచెం విరిగాయి.
  • 1515లో రాయలు కొండవీడును ముట్టడించాడు. కొండవీడు 1454 నుండి గజపతుల ఆధీనంలో ఉంది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేశాడు. ఈ యుద్ధమున రాయలు విజయం సాధించాడు. తరువాత రాయలు కొండవీడును అరవై రోజులు పోరాడి 1515 జూన్ 6న స్వాధీనం చేసుకున్నాడు.

కొండవీడు నుండి కటకం వరకు మార్చు

కొండవీడు తరువాత శ్రీకృష్ణదేవరాయల దిగ్విజయ యాత్ర ఇలా సాగింది.

మూలాలు మార్చు

  1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.