భరణి పిక్చర్స్

(భరణీ పిక్చర్స్ నుండి దారిమార్పు చెందింది)

భరణి స్టుడియో లేదా భరణి పిక్చర్స్ దక్షిణ భారత సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతులు పి.ఎస్.రామకృష్ణారావు, భానుమతి. వీరి చిరంజీవి భరణి పేరు మీద ఈ సంస్థను స్థాపించి ఎన్నో మంచి సినిమాలను నిర్మించారు. ఈ సంస్థ నిర్మించిన మొదటి సినిమా రత్నమాల భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 1947 సంవత్సరంలో విడుదలైంది.

భానుమతి కుమారుడు భరణి, భానుమతి 1999 హైదరాబాదులో అంతర్జాతీయ చిత్రోత్సవము సమయములో పత్రికా సమావేశమునందు తీసిన చిత్రము

నిర్మించిన సినిమాలు మార్చు

బయటి లింకులు మార్చు