తెలుగు ప్రచురణ సంస్థలు

తెలుగు పుస్తకాలలో కొన్ని మాత్రమే అంటే కవిత్వం లాంటి మాధ్యమం మాత్రమే పూర్వం కొందరి జమీందారులలాంటి పెద్దల వలన ప్రచురణకు నోచుకొనేది. తరువాతి కాలంలో కొన్ని ప్రచురణలు కొందరు ఔత్సాహికులు సొంతగా ప్రచురించుకోవడం మొదలెట్టారు. అలా కొన్ని ప్రచురణ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఆలాంటి వాటిలో ప్రసిద్ధి చెందిన కొన్ని ప్రచురణ సంస్థలు.

రోహిణి పబ్లికేషన్ యొక్క ప్రధాన వ్యాపార, ప్రచురణ సంస్ధ భవనము, రాజమండ్రి
గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్ యొక్క ప్రధాన వ్యాపార, ప్రచురణ సంస్ధ భవనము, రాజమండ్రి