ఆంధ్రప్రదేశ్లో 1971 భారత సార్వత్రిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్లో భారత సార్వత్రిక ఎన్నికలు 1971
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1971లో రాష్ట్రంలోని 42 స్థానాలకు 1971 భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఫలితంగా 42 స్థానాలకు గాను 28 స్థానాలు గెలుచుకున్న భారత జాతీయ కాంగ్రెస్ విజయం సాధించింది.[1] ఈ ఎన్నికలలో తెలంగాణ ప్రజా సమితి పోటీ చేసిన 14 సీట్లలో 10 స్థానాలను (ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో) గెలుచుకుంది.
| ||||||||||||||||||||||||||||||||||
41 సీట్లు | ||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| ||||||||||||||||||||||||||||||||||
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ |
ఓటింగ్, ఫలితాలు మార్చు
కూటమి ద్వారా ఫలితాలు మార్చు
కాంగ్రెస్ | సీట్లు | టిపిఎస్ | సీట్లు | ఇతరులు | సీట్లు |
---|---|---|---|---|---|
కాంగ్రెస్ | 28 | తెలంగాణ ప్రజా సమితి | 10 | సీపీఐ(ఎం) | 1 |
సిపిఐ | 1 | ||||
స్వతంత్ర | 1 | ||||
మొత్తం | 28 | 10 | 3 |
ఎన్నికైన సభ్యులు మార్చు
ఇవికూడా చూడండి మార్చు
మూలాలు మార్చు
- ↑ "Past Election Results". Election Commission of India. Retrieved 2019-05-20.