ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2009 భారతదేశ సాధారణ ఎన్నికలు 2009 లో భాగంగా అంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 2009 లో జరిగినవి. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి దశలో 2009 ఏప్రిల్ 16 న, రెండవ దశ 2009 ఏప్రిల్ 23 న జరిగినవి. ఈ ఎన్నికల ఫలితాలను 2009 మే 16 న ప్రకటించడం జరిగింది. ఎన్నికల ఫలితాలను బట్టి భారత జాతీయ కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకొన్నది. కాంగ్రెస్ శాసనసభా పక్షం మరల పూర్వపు ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకొంది.
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2009
|
2004 ←
|
16 April 2009, 23 April 2009
|
→ 2014
|
|
|
|
Andhra Pradesh District Map
|
|
ఎన్నికల షెడ్యూల్
మార్చు
ఎన్నిక ప్రక్రియ
|
మొదటి దశ
|
రెండవ దశ
|
ప్రకటన, ప్రెస్ నోట్
|
సోమవారం, 2009 మార్చి 02
|
నోటిఫికేషన్ విడుదల
|
సోమవారం, 2009 మార్చి 23
|
శనివారం, 2009 మార్చి 28
|
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
|
సోమవారం, 2009 మార్చి 30
|
శనివారం, 2009 ఏప్రిల్ 04
|
నామినేషన్ల పరిశీలన
|
మంగళవారం, 2009 మార్చి 31
|
సోమవారం, 2009 ఏప్రిల్ 06
|
నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ
|
గురువారం, 2009 ఏప్రిల్ 02
|
బుధవారం, 2009 ఏప్రిల్ 08
|
ఎన్నికల తేదీ
|
గురువారం, 2009 ఏప్రిల్ 16
|
గురువారం, 2009 ఏప్రిల్ 23
|
ఓట్ల లెక్కింపు
|
శనివారం, 2009 మే 16
|
ఎన్నిక ప్రక్రియ పూర్తి
|
గురువారం, 2009 మే 28
|
పోలింగ్ కేంద్రాలు మొత్తం
|
154
|
140
|
ఆధారం:భారత ఎన్నికల సంఘం[3]
|
ఎన్నికల ఫలితాలు
మార్చు
ఈ ఎన్నికలలో 294 స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 157 స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్నికల విశ్లేషణ ప్రకారం కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు రాజకీయాలలో క్రొత్తగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి వల్ల చీలిపోయి కాంగ్రెస్ అత్యధిక ఫలితాలు సాధించేందుకు తోడ్పడింది.[4]
అప్పటికి ఉన్న ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరలా ముఖ్యమంత్రిగా 2009 మే 20 న ప్రమాణ స్వీకారం చేసాడు.[5] ఆయన మంత్రివర్గంలో 35 మంది మంత్రులు 2009 మే 25 న రాష్ట్ర గవర్నర్ ఎన్.డి.తివారీ ప్రమాణ స్వీకారం చేయించారు.[6]
ఇవి కూడా చూడండి
మార్చు
వెలుపలి లంకెలు
మార్చు