శ్రీరంజని (జూనియర్)

సినీ నటి


శ్రీరంజని (అసలు పేరు మహాలక్ష్మి) తెలుగు సినిమా నటి. వీరు గుంటూరు జిల్లా మురికిపూడి గ్రామంలో 1927 సంవత్సరం ఫిబ్రవరి 22 న జన్మించారు. శ్రీరంజని సీనియర్ గా పేరుపొందిన తెలుగు సినిమా నటి ఈమె సోదరి. చిత్రపు నారాయణమూర్తి ప్రోత్సాహంతో మొదటిసారిగా భీష్మ (1944) చిత్రంలో నటించింది. 1949లో కె.వి.రెడ్డి దర్శకత్వంలో విడిదలైన గుణసుందరి కథలో కథానాయిక పాత్రలో నటించింది. ఈమె 1974 సంవత్సరంలో ఏప్రిల్ 27 న మరణించింది.

జూనియర్ శ్రీరంజని
జననం
మహాలక్ష్మి

(1927-02-22)1927 ఫిబ్రవరి 22
మురికిపూడి, గుంటూరు జిల్లా
మరణం1974 ఏప్రిల్ 27(1974-04-27) (వయసు 47)
బంధువులుశ్రీరంజని (సీనియర్)

నటించిన చిత్రాలు మార్చు

ఇవి కూడా చూడండి మార్చు

లింకులు మార్చు