భీమడోలు రైల్వే స్టేషను

భీమడోలు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: BMD) అనేది ఆంధ్రప్రదేశ్ పూళ్ళ గ్రామంలోని భారతీయ రైల్వేలకు చెందినది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విజయవాడ-నిడదవోలు శాఖ మార్గము మీద ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను యొక్క పరిపాలక అధికార పరిధిలో ఉంది.[1] ఇక్కడ రోజూ 16 రైళ్ళు ఆగుతాయి.

భీమడోలు రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
General information
ప్రదేశంభీమడోలు , పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
అక్షాంశరేఖాంశాలు16°48′30″N 81°15′39″E / 16.8083°N 81.2607°E / 16.8083; 81.2607
ఎత్తు22 మీ. (72 అ.)
యాజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించేవారుదక్షిణ మధ్య రైల్వే జోన్
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ప్లాట్‌ఫాములు3
ట్రాకులు5 బ్రాడ్‌గేజ్
Construction
Structure type(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
Parkingలేదు
Other information
Statusఫంక్షనింగ్
స్టేషన్ కోడ్BMD
డివిజన్లు విజయవాడ
History
ప్రారంభం1893–96
Electrified1995–96

చరిత్ర

మార్చు

1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[2] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే ఆధీనంలోకి తీసుకుంది. [3]

విద్యుద్దీకరణ

మార్చు

1995-96లో ముస్తాబాదు-గన్నవరం-నూజివీడు-భీమడోలు విభాగం విద్యుద్దీకరించబడింది.[4]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Bhimadole Railway Station - Train Departure Timings - India Rail Info". India Rail Info.
  2. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-05-27.
  3. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  4. "History of Electrification". IRFCA. Retrieved 12 July 2013.

బయటి లింకులు

మార్చు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ తీర రైల్వే